BAC Meeting: అసెంబ్లీలో బీఏసీ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ
ABN, Publish Date - Sep 18 , 2025 | 09:52 PM
అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం ఇవాళ(గురువారం) జరిగింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి పయ్యావుల కేశవ్, జీవీ ఆంజనేయులు, విష్ణుకుమార్, వివిధ పార్టీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.
1/6
అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం ఇవాళ(గురువారం) జరిగింది.
2/6
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి పయ్యావుల కేశవ్, జీవీ ఆంజనేయులు, విష్ణుకుమార్, వివిధ పార్టీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
3/6
ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.
4/6
అసెంబ్లీ సమావేశాలు, ఏ అంశాలు చర్చించాలనే విషయాలపై బీఏసీ సమావేశంలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సూచనలు చేశారు.
5/6
ఏపీ అసెంబ్లీ సమావేశాలు పది రోజుల పాటు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
6/6
ఈ సమావేశంలో 18 అంశాలను టీడీపీ శాసనసభ పక్ష సమావేశం ప్రతిపాదించింది.
Updated at - Sep 18 , 2025 | 10:58 PM