కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన
ABN, Publish Date - Jul 02 , 2025 | 07:18 PM
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా కుప్పం అభివృద్ధి కోసం చేపడుతున్న పనులను ఆయన వివరించారు. కుప్పంలో ఎయిర్పోర్ట్ నిర్మించడమే కాకుండా.. రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే కృష్ణగిరి, బెంగళూరు, కోలార్, చెన్నై నగరాల మధ్య కేంద్రంగా కుప్పం మారుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు.
1/12
ప్రజా వేదిక సభలో ప్రసంగిస్తున్న సీఎం చంద్రబాబు..
2/12
సీఎం చంద్రబాబు సభకు హాజరైన చిచ్చర పిడుగు.
3/12
ఈ సభకు హాజరై.. విక్టరీ సింబల్ చూపిస్తున్న మహిళ.
4/12
ఈ సభ వేదికపై సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా నృత్యం చేస్తున్న బాలికలు
5/12
సభ వేదికపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం చంద్రబాబు.
6/12
ప్రజా వేదికపై నుంచి ప్రసంగిస్తున్న సీఎం చంద్రబాబు.
7/12
లబ్ధిదారులకు పత్రాలు అందిస్తున్న సీఎం చంద్రబాబు.
8/12
లబ్దిదారులతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు.
9/12
వికలాంగులకు మూడు చక్రాల సైకిళ్లు పంపిణి చేసిన సీఎం చంద్రబాబు.
10/12
లబ్ధిదారులకు చెక్లు పంపిణి చేస్తున్న సీఎం చంద్రబాబు
11/12
ఈ సభకు విచ్చేసిన మహిళలు.
12/12
కుప్పంలో జరిగిన సీఎం చంద్రబాబు సభకు భారీగా విచ్చేసిన ప్రజలు.
Updated at - Jul 02 , 2025 | 07:24 PM