వామ్మో.. బస్సులో సీటు కోసం పట్టా కత్తులు.. భీతిల్లిన ప్రయాణికులు
ABN , Publish Date - Feb 11 , 2025 | 11:39 AM
కోయంబత్తూర్ జిల్లా పొల్లాచ్చిలో బస్సులో సీటు కోసం పట్టా కత్తులు వేయడంతో ప్రయాణికులు బెంబేలెత్తారు. పొల్లాచ్చి బస్టాండ్(Pollachi Bus Stand) నుంచి బస్సులు నడుస్తుంటాయి. ఉదయం, సాయంత్రం విద్యార్థులు, ఉద్యోగులతో బస్సులు కిటకిటలాడుతుంటాయి.

చెన్నై: కోయంబత్తూర్ జిల్లా పొల్లాచ్చిలో బస్సులో సీటు కోసం పట్టా కత్తులు వేయడంతో ప్రయాణికులు బెంబేలెత్తారు. పొల్లాచ్చి బస్టాండ్(Pollachi Bus Stand) నుంచి బస్సులు నడుస్తుంటాయి. ఉదయం, సాయంత్రం విద్యార్థులు, ఉద్యోగులతో బస్సులు కిటకిటలాడుతుంటాయి. బస్టాండ్లో వేచి ఉన్న వారు బస్సు వచ్చిన వెంటనే సీటు కోసం తమ బ్యాగులు, కర్చీఫ్లు వేస్తుంటారు.. ఈ నేపథ్యంలో, సోమవారం ఉదయం ప్రభుత్వ బస్సుల్లో సీటు కోసం కొందరు రెండు పట్టా కత్తులు వేయడంతో ప్రయాణికులు హడలిపోయారు. ఈ వ్యవహారంపై పొల్లాచ్చి తాలూకా పోలీసులు విచారణ చేపట్టారు.
ఈ వార్తను కూడా చదవండి: Supreme Court: మీరు ఆమోదించకుంటే చెల్లని బిల్లులైపోతాయా?
ఈవార్తను కూడా చదవండి: Kavitha: కేసీఆర్ పాలన ఐఫోన్లా.. రేవంత్ పాలన చైనా ఫోన్లా ఉంది
ఈవార్తను కూడా చదవండి: RMP: మా సమస్యలపై బీఆర్ఎస్ది మొసలి కన్నీరు
ఈవార్తను కూడా చదవండి: అర్వింద్ మాటలు కాదు.. చేతల్లో చూపించాలి..: కవిత
ఈవార్తను కూడా చదవండి: కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు: ఎంపీ ధర్మపురి ఆగ్రహం..
Read Latest Telangana News and National News