మార్కెట్లోకి బీవైడీ సీలయన్ 7
ABN , Publish Date - Feb 18 , 2025 | 01:44 AM
విద్యుత్ వాహనాల (ఈవీ) తయారీ కంపెనీ బీవైడీ ఇండియా తన ఎలక్ట్రిక్ ఎస్యూవీ మోడల్ ‘సీలయన్ 7’ను సోమవారం మార్కెట్లోకి అధికారికంగా విడుదల చేసింది. ప్రీమియం...
ప్రారంభ ధర రూ.48.9 లక్షలు
న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాల (ఈవీ) తయారీ కంపెనీ బీవైడీ ఇండియా తన ఎలక్ట్రిక్ ఎస్యూవీ మోడల్ ‘సీలయన్ 7’ను సోమవారం మార్కెట్లోకి అధికారికంగా విడుదల చేసింది. ప్రీమియం, పెర్ఫార్మెన్స్ వేరియంట్లలో లభించనున్న ఈ కొత్త కారు ప్రారంభ ధర రూ.48.9 లక్షలు. బీవైడీ ఈ కారును గతనెల 18న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలోనే ఆవిష్కరించి, బుకింగ్ సదుపాయాన్నీ ప్రారంభించింది. గడిచిన నెల రోజుల్లో ఈ కారుకు 1,000కి పైగా బుకింగ్స్ లభించినట్లు బీవైడీ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
Viral News: పార్లమెంటులో అబద్ధం చెప్పిన ఎంపీ.. ఫైన్ విధించిన కోర్టు, పదవి కూడా..
CBSE Board Exam 2025: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష పేపర్ లీక్.. బోర్డ్ క్లారిటీ
New FASTag Rules: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్.. ఇవి పాటించకుంటే ఫైన్..
New Delhi: ఇళ్ల ధరల పెరుగుదలలో టాప్ 15 నగరాలు.. ఇండియా నుంచి..
BSNL: రీఛార్జ్పై టీవీ ఛానెల్లు ఉచితం.. క్రేజీ ఆఫర్
Read More Business News and Latest Telugu News