UTF Protests: విద్యారంగ సమస్యలపై నేడు యూటీఎఫ్ నిరసనలు
ABN , Publish Date - May 12 , 2025 | 05:26 AM
పాఠశాలల పునర్వ్యవస్థీకరణ, బదిలీలు, పదోన్నతులపై విద్యాశాఖ వైఖరికి నిరసనగా యూటీఎఫ్ రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేపట్టనుంది. ప్రధాన సమస్యలపై చర్చలు జరపకపోవడం మీద విద్యార్థి సంఘం మండిపడింది
అమరావతి, మే 11(ఆంధ్రజ్యోతి): పాఠశాలల పునర్వ్యవస్థీకరణ, బదిలీలు, పదోన్నతులపై విద్యాశాఖ వైఖరికి నిరసనగా సోమవారం అన్ని జిల్లాల విద్యాశాఖాధికారుల కార్యాలయాల వద్ద ధర్నాలు, నిరసనలు చేపట్టనున్నట్టు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతివారం ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నిర్వహిస్తున్నా ప్రధాన సమస్యలపై స్పందించకుండా, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి..
పాక్ లో ప్రస్తుత పరిస్థితి .. చైనా శాటిలైట్ చిత్రాలు
Buddha Venkanna: విషపురుగు.. అందుకే దూరం పెట్టిన చంద్రబాబు
Operation Sindoor: మరికొద్ది గంటల్లో హాట్ లైన్ చర్చలు.. రంగం సిద్ధం..
Operation Sindoor: పాక్ ఆక్రమిత కాశ్మీర్పై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
India Vs Pakistan: ప్రధాని మోదీకి రాహుల్ కీలక సూచన
Operation Sindoor: భారత సైన్యం రావల్పిండిలోనూ గర్జించింది: రాజ్నాథ్ సింగ్
For Andhrapradesh news and Telugu News