భీమిలో వైసీపీకి షాక్ మీద షాక్..

ABN, Publish Date - Apr 23 , 2024 | 10:37 AM

విశాఖ జిల్లా: భీమిలి నియోజకవర్గంలో వైసీపీకి షాక్ మీద షాక్‌లు తగులుతున్నాయి. నిన్న జగన్ భీమిలి నియోజకవర్గంలోకి ప్రవేశించే సమయంలో కుసులువాడ గ్రామ పంచాయతీ మొత్తం టీడీపీలోకి చేరిపోయింది. ఇవాళ అదే నియోజకవర్గంపై సీఎం జగన్ స్వయంగా సమీక్ష చేస్తున్నారు.

విశాఖ జిల్లా: భీమిలి నియోజకవర్గంలో వైసీపీ (YCP)కి షాక్ (Shock) మీద షాక్‌లు తగులుతున్నాయి. నిన్న జగన్ (CM Jagan) భీమిలి (Bhimili) నియోజకవర్గంలోకి ప్రవేశించే సమయంలో కుసులువాడ గ్రామ పంచాయతీ మొత్తం టీడీపీ (TDP)లోకి చేరిపోయింది. ఇవాళ అదే నియోజకవర్గంపై సీఎం జగన్ స్వయంగా సమీక్ష చేస్తున్నారు. ఈ క్రమంలోనే పద్మనాభ మండలం, కొవ్వాడ సర్పంచ్, ఉప సర్పంచ్‌లు తమ అనుచరులతో కలిసి భీమిలి అసెంబ్లీ కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasarao) సమక్షంలో పసుపు కండువాలు కప్పుకున్నారు. జగన్ అరాచకపాలనతో విసుగుచెందిన రాష్ట్ర ప్రజానీకం చంద్రబాబు సుపరిపాలన కోసం ఎదురు చూస్తున్నారని గంటా శ్రీనివాసరావు అన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

తొలి సంతకం దానిపైనే: చంద్రబాబు

ఆ ఎమ్మెల్యే రూటే సపరేట్.. ప్రతి పనికి ఓ రేటు..

జగన్ ‘నాడు-నేడు’ బాగోతం..

నా గెలుపు ఖాయం

మోదీకి ఓటమి భయం

భార్య పుట్టినరోజు జరిగిన రెండో రోజే.. ఘోర రోడ్డు ప్రమాదం

Read Latest AP News and Telugu News

Updated at - Apr 23 , 2024 | 11:37 AM