వైసీపీ నేతలను తరిమి తరిమి కొడతాం..: పవన్

ABN, Publish Date - Apr 12 , 2024 | 11:57 AM

అమలాపురం: అంబాజీపేట సభలో వైసీపీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. దోపిడీలు, దైర్జన్యాలు చేసే వైసీపీ నేతలను తరిమి తరిమి కొడతామని హెచ్చరించారు. తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని, గోదావరి జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

అమలాపురం: అంబాజీపేట సభలో వైసీపీ (YCP)పై జనసేన అధినేత (Janasena Chief) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తీవ్ర విమర్శలు చేశారు. దోపిడీలు, దైర్జన్యాలు చేసే వైసీపీ నేతలను తరిమి తరిమి కొడతామని హెచ్చరించారు. తాను పిఠాపురం (Pithapuram) నుంచి పోటీ చేస్తానని, గోదావరి జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తనకు ఎంతో సపోర్టు (Support) చేస్తున్నారని చెప్పారు. ప్రజలు గెలవాలంటే కూటమి (Kutami) ప్రభుత్వానికి ఓటు వేయాలని పవన్ కల్యాణ్ పిలుపిచ్చారు. కాగా కోనసీమలో గన్నవరం గర్జించింది.. అమలాపురం అదరగొట్టింది.. కోనసీమ టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌ కల్యా ణ్‌లకు నీరాజనసీమగా మారింది..ఎటు చూసినా జనమే.. ఎక్కడ చూసినా జనమే.. ఎక్కడికక్కడ పువ్వులు చల్లుతూ అభిమాన నేతలకు ఘనంగా స్వాగతం పలికారు.. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Apr 14 , 2024 | 08:10 AM