• Home » Amalapuram

Amalapuram

ఇద్దరు అంతర్ జిల్లా దొంగల అరెస్ట్.. కోటి సొత్తు స్వాధీనం

ఇద్దరు అంతర్ జిల్లా దొంగల అరెస్ట్.. కోటి సొత్తు స్వాధీనం

అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ చేశారు.

అమలాపురంలో ఫైర్ క్రాకర్స్ తయారీ కేంద్రాలపై పోలీసుల ఆకస్మిక దాడులు..

అమలాపురంలో ఫైర్ క్రాకర్స్ తయారీ కేంద్రాలపై పోలీసుల ఆకస్మిక దాడులు..

అమలాపురంలో ఫైర్ క్రాకర్స్ షాపులు, తయారీ కేంద్రాలపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనుమతి లేకుండా నడుస్తున్న షాపులను డీఎస్పీ ప్రసాద్ సీజ్ చేశారు.

Sankranthi special buses: బీహెచ్‌ఈఎల్‌ నుంచి సంక్రాంతికి ప్రత్యేక బస్సులు

Sankranthi special buses: బీహెచ్‌ఈఎల్‌ నుంచి సంక్రాంతికి ప్రత్యేక బస్సులు

సంక్రాంతి పండుగను పురష్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆయా ప్రాంతాలకు బీహెచ్‌ఈఎల్‌ డిపో(ఆర్ సీ పురం) నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. అమలాపురం, కాకినాడ, నర్సాపురం, విశాఖపట్నం, రాజమండ్రితోపాటు ఇంకా ఈయా ఏరియాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.

నెలంతా..రేషన్‌!

నెలంతా..రేషన్‌!

కలెక్టరేట్‌(కాకినాడ), సెప్టెంబరు 2 (ఆంధ్ర జ్యోతి): రేషన్‌కార్డుదారులకు శుభవార్త. ఇక నుంచి ప్రభుత్వ చౌక ధరల దుకాణాలు నెలంతా తెరిచే విధంగా పౌరసరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేయనుంది. ఇప్పటికే దీనిపై ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ క్లారిటీ ఇచ్చేశారు. ఇకపై నెలంతా రేషన్‌ ఇచ్చే విధంగా ఆదేశాలు ఇస్తున్నామని మంత్రి ప్రక టించారు. దీంతో లబ్ధిదారుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఉమ్మడి తూర్పుగో దావరి జిల్లాలో 17 ల

AP News: ఫసల్‌ బీమాతో... రైతులకు ధీమా

AP News: ఫసల్‌ బీమాతో... రైతులకు ధీమా

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీ ఎంఎఫ్‌బీవై) రైతు నష్ట నివారణకు దోహదపడుతుంది. ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికి అందేవరకు అన్నదాతలకు ఆందోళన తప్పట్లేదు.

Dalit Youth Attack: దళిత యువకుడిపై దాష్టీకం

Dalit Youth Attack: దళిత యువకుడిపై దాష్టీకం

ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసగించాడని ఓ దళిత యువకుడిపై ముగ్గురు యువకులు విచక్షరహితంగా..

క్షణాల్లో ఘోరం.. విషాదం

క్షణాల్లో ఘోరం.. విషాదం

ముమ్మిడివరం, జూలై 19 (ఆంధ్రజ్యోతి): 216 జాతీయ రహదారి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అన్నంపల్లి పంచాయతీ లక్ష్మీదేవిలంక సమీపంలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. ఐ.పోలవరం మండలం కేశనకుర్రు జై బుద్ధనగర్‌కు చెందిన పచ్చిమాల ల

ప్రిపరేషన్‌!

ప్రిపరేషన్‌!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొత్త రేషన్‌ కార్డులకు దరఖాస్తులు భారీగా వెల్లువెత్తాయి. గత వైసీపీ హయాంలో కొత్త కార్డుల జారీ లేక పోవడంతో వేలాది మంది పేదలు ఈసురోమ న్నారు. రకరకాల కారణాలతో ఉన్న కార్డులను సైతం భారీగా అప్పట్లో ఏరేశారు. దీంతో ప్రభు త్వం మారాక కార్డుల జారీకి నిర్ణయించడంతో ఇప్పటి వరకు 1.53 లక్షల మంది అర్జీలు అం దించారు. ఇందులో ఏకంగా 1.10 లక్షల మంది తమకు ఉన్న కార్డుల్లో అదనపు సభ్యులను చేర్చా

నకిలీ మద్యం తయారుచేస్తున్న ముఠా గుట్టు రట్టు

నకిలీ మద్యం తయారుచేస్తున్న ముఠా గుట్టు రట్టు

నిత్యం జనసంచారంతో రద్దీగా ఉండే ఆ ప్రాంతంలోని ఒక ఇంట్లో భారీగా నకిలీ మద్యం తయారీ చేస్తున్నారన్న సమాచారంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గత కొంత కాలం నుంచి ఒక ముఠా ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారు కావడమే కాకుండా బహిరంగ విపణిలో విక్రయాలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ యువకుడు ఇచ్చిన సమాచారంతో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారుల, కాకినాడ

Serial bride case: నేను నిత్య పెళ్లికూతురిని కాదు..

Serial bride case: నేను నిత్య పెళ్లికూతురిని కాదు..

Serial bride case: నిత్య పెళ్లికూతురు వ్యవహారంలో ట్విస్ట్ నెలకొంది. రివర్స్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను మోసం చేసానంటున్న 12 మందిని తీసుకువచ్చి నిజ‌నిజాలు తేల్చాలంటూ సవాల్ చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి