Home » Amalapuram
ఉండి(Undi) నియోజకవర్గం నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) కీలక భేటీ నిర్వహించారు. ఉండి నియోజకవర్గాన్ని రఘురామకృష్ణం రాజుకు(Raghurama Krishnam Raju) కేటాయిస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. భేటీ సందర్భంగా చంద్రబాబు సైతం కీలక కామెంట్స్ చేశారు.
అమలాపురం: అంబాజీపేట సభలో వైసీపీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. దోపిడీలు, దైర్జన్యాలు చేసే వైసీపీ నేతలను తరిమి తరిమి కొడతామని హెచ్చరించారు. తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని, గోదావరి జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.
అమలాపురంలో సూపర్స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ రెచ్చిపోయారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా ఆడుతున్న థియేటర్ వద్ద అభిమానులు పెట్రోల్తో చెలగాటమాడారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార వైసీపీకి వరస షాక్ లు తగులుతున్నాయి.
కోనసీమ జిల్లా: అమెరికా నుంచి అమలాపురానికి రోడ్డు ప్రమాద మృతదేహాలు మంగళవారం చేరుకున్నాయి. టెక్సాస్లో ఇటీవల ట్రక్కు ఢీకొని ఐదుగురు దుర్మరణం చెందారు. వారంతా ముమ్మిడివరం వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ బంధువులు. ఎమ్మెల్యే చిన్నాన్న, చిన్నమ్మ, వాళ్ళ కుమార్తె, మనవడు, మనవరాలు...
Andhrapradesh: అమెరికా టెక్సాస్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో అమలాపురానికి చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు దుర్మరణం చెందగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ సొంత బంధువులుగా గుర్తించారు.
మాదిగల రాజకీయ ఆత్మీయ సభలో ఘర్షణ నెలకొంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కొంకాపల్లి సత్తెమ్మ తల్లి లేఔట్లో మాదిగల రాజకీయ ఆత్మీయ సభను నిర్వహించారు. మాదిగల రాజకీయ ఆత్మీయ సభలో రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ బొమ్మ ఇజ్రాయిల్ పాల్గొన్నారు.
కోనసీమ జిల్లా: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటన కోనసీమ జిల్లాలో కొనసాగుతోంది. శుక్రవారం అమలాపురంలో పర్యటిస్తున్న ఆయన ప్రగతి కోసం ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు.
సోమశిల నుంచి 21 టీఎంసీల నీరు దుర్వినియోగం జరిగిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. నీటి దుర్వినియోగంపై మంత్రులు నివేదిక వేసి విచారణ చేపట్టాలన్నారు. ఇరిగేషన్, వ్యవసాయ శాఖ మంత్రులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు.
పరేడ్ గ్రౌండ్లో రాజకీయ నాయకుల కటౌట్ ఏర్పాటుపై గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు మండిపడ్డారు. అలాగే శకటాలకు జాతీయ రంగుల బెలూన్స్ కాకుండా కొన్ని శకటాలకు వైసీపీ రంగుల బెలూన్స్ కట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగుల బెలూన్స్తో డెకరేషన్ చేసిన శకటాల ప్రదర్శించారు.