Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

TS News: హాస్టల్ వార్డెన్ లేకపోవడంతో కంట్రోల్ తప్పిన విద్యార్థులు.. ఏం చేశారంటే..

ABN , Publish Date - Mar 04 , 2024 | 09:05 AM

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బీసీ హాస్టల్‌లో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగి ఒకరు మృతి చెందారు. హాస్టల్ వార్డెన్ లేకపోవడంతో విద్యార్థులంతా కంట్రోల్ తప్పారు. వెంకటి అనే విద్యార్థికి ఇతర విద్యార్థులతో వాగ్వాదం జరిగింది. అంతే.. వెంకటిని ఐదుగురు విద్యార్థులు కలిసి హతమార్చారు.

TS News: హాస్టల్ వార్డెన్ లేకపోవడంతో కంట్రోల్ తప్పిన విద్యార్థులు.. ఏం చేశారంటే..

నిజామాబాద్: నిజామాబాద్ (Nizamabad) జిల్లా బోధన్ పట్టణంలోని బీసీ హాస్టల్‌ (BC Hostel)లో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థుల (Students) మధ్య వాగ్వాదం జరిగి ఒకరు మృతి చెందారు. హాస్టల్ వార్డెన్ లేకపోవడంతో విద్యార్థులంతా కంట్రోల్ తప్పారు. వెంకటి అనే విద్యార్థికి ఇతర విద్యార్థులతో వాగ్వాదం జరిగింది. అంతే.. వెంకటిని ఐదుగురు విద్యార్థులు కలిసి హతమార్చారు. వీరి మధ్య చదువుకునే విషయంలో వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తోంది. రాత్రి 11 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు (Police).. కేసు దర్యాప్తు చేసి విచారణ నిర్వహిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 04 , 2024 | 09:05 AM