Share News

New Logo: ఖరారైన తెలంగాణ కొత్త లోగో..!

ABN , Publish Date - May 30 , 2024 | 01:58 PM

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త లోగోను దాదాపు ఖరారు చేసింది. కాకతీయ తోరణం, చార్మినార్ స్థానంలో అమరవీరుల స్థూపానికి రేవంత్ రెడ్డి సర్కార్ అవకాశం కల్పించింది. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైన మూడు సింహాల లోగోను పైభాగంలో పొందుపరిచారు.

New Logo: ఖరారైన తెలంగాణ కొత్త లోగో..!

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం (Telangana Congress Govt.) కొత్త లోగో (New Logo)ను దాదాపు ఖరారు చేసింది. కాకతీయ తోరణం (Kakatiya Toranam), చార్మినార్ (Charminar) స్థానంలో అమరవీరుల స్థూపానికి రేవంత్ రెడ్డి సర్కార్ (Revanth Reddy Govt.) అవకాశం కల్పించింది. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైన మూడు సింహాల లోగోను పైభాగంలో పొందుపరిచారు. ఈ లోగోను రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాదాపు ఖరారు చేయనున్నట్లు అధికార వర్గాల సమాచారం. మొత్తం 40కిపైగా డిజైన్లను కాంగ్రెస్ సర్కార్ పరిశీలించింది. మరో రెండు రోజుల్లో అవతరణ ఉత్సవాల నేపథ్యంలో ఆ రోజు కొత్త లోగోను ఖారారు చేయనున్నట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి..

ఫోన్ ట్యాపింగ్‌‌పై కేంద్రానికి ఫిర్యాదు చేయనున్న బీజేపీ

బీఆర్ఎస్ నేతలపై కోడ్ ఉల్లంఘన కేసు..

అందుకే సీఎం నెంబర్ ఇచ్చా: రాజాసింగ్

సర్వేల అలజడి.. వైసీపీ నేతల్లో టెన్షన్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 30 , 2024 | 01:58 PM