Share News

TS NEWS: ఈనెల 5న JNTU స్నాతకోత్సవం

ABN , Publish Date - Jan 04 , 2024 | 09:11 PM

జేఎన్‌టీయూ ( JNTU ) యూనివర్సిటీ స్నాతకోత్సవాన్ని ఈనెల 5వ తేదీన నిర్వహిస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. JN ఆడిటోరియంలో ఉదయం 11.00 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానున్నది. రేపు తెలంగాణ గవర్నర్, యూనివర్సిటీ ఛాన్స్‌లర్ Dr తమిళి సై సౌందరరాజన్‌ అధ్యక్షులుగా.. యూనివర్సిటీ ఛాన్స్‌లర్ Dr. కట్టా నర్సింహా‌రెడ్డి నిర్వహణలో పలువురికి డాక్టరేట్ పట్టాలు ప్రదానం చేయనున్నారు.

TS NEWS: ఈనెల 5న JNTU స్నాతకోత్సవం

హైదరాబాద్: జేఎన్‌టీయూ ( JNTU ) యూనివర్సిటీ స్నాతకోత్సవాన్ని ఈనెల 5వ తేదీన నిర్వహిస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. JN ఆడిటోరియంలో ఉదయం 11.00 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానున్నది. రేపు తెలంగాణ గవర్నర్, యూనివర్సిటీ ఛాన్స్‌లర్ Dr తమిళి సై సౌందరరాజన్‌ అధ్యక్షులుగా.. యూనివర్సిటీ ఛాన్స్‌లర్ Dr. కట్టా నర్సింహా‌రెడ్డి నిర్వహణలో పలువురికి డాక్టరేట్ పట్టాలు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇస్రో చైర్మన్ డా. శ్రీధరన్ పనికర్ సోమనాథన్ హాజరుకానున్నారు.

Updated Date - Jan 04 , 2024 | 09:11 PM