Share News

Revanth Reddy: ఇవాళ రెండు పథకాలను ప్రారంభించనున్న సీఎం..

ABN , Publish Date - Feb 27 , 2024 | 07:12 AM

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో సెక్రటేరియట్‌లోనే రెండు పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 500 రూపాయలకే గ్యాస్, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు పథకాలను మధ్యాహ్నం సీఎం రేవంత్, మంత్రులు ప్రారంభించనున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని షాద్ నగర్‌లో ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో ఉన్నందున రంగారెడ్డి జిల్లాకు కూడా కోడ్ వర్తించనుంది.

Revanth Reddy: ఇవాళ రెండు పథకాలను ప్రారంభించనున్న సీఎం..

హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) కోడ్ నేపథ్యంలో సెక్రటేరియట్‌ (Secratariat) లోనే రెండు పథకాలను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించనున్నారు. 500 రూపాయలకే గ్యాస్, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు పథకాలను మధ్యాహ్నం సీఎం రేవంత్, మంత్రులు ప్రారంభించనున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని షాద్ నగర్‌లో ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో ఉన్నందున రంగారెడ్డి జిల్లాకు కూడా కోడ్ వర్తించనుంది. మధ్యాహ్నం చేవెళ్లలో రాజకీయ సభ నిర్వహించే అవకాశం ఉంది.

Updated Date - Feb 27 , 2024 | 07:12 AM