Share News

JanaJathara: నారాయణపేట ‘జనజాతర’లో రేవంత్ అదిరిపోయే స్పీచ్!

ABN , Publish Date - Apr 15 , 2024 | 08:37 PM

నారాయణపేటలో కాంగ్రెస్‌ జనజాతర (Jana Jathara) భారీ బహిరంగ సభ జరుగుతోంది. ఈ సభలో ఎటుచూసినా జనాలే కనిపిస్తున్నారు. సభలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక ప్రసంగం చేశారు. తెలంగాణలో 15 ఎంపీ సీట్లలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ముదిరాజ్‌ బిడ్డను మంత్రిగా చేస్తానని మాటిచ్చారు. మాదిగల వర్గీకరణ జరగాల్సిందే.. వారికి న్యాయం జరగాల్సిందేనని భవిష్యత్‌లో మాదిగలకు మరిన్ని పదవులు ఇచ్చి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు..

JanaJathara: నారాయణపేట ‘జనజాతర’లో రేవంత్ అదిరిపోయే స్పీచ్!

నారాయణపేటలో కాంగ్రెస్‌ జనజాతర (Jana Jathara) భారీ బహిరంగ సభ జరుగుతోంది. ఈ సభలో ఎటుచూసినా జనాలే కనిపిస్తున్నారు. సభలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక ప్రసంగం చేశారు. తెలంగాణలో 15 ఎంపీ సీట్లలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ముదిరాజ్‌ బిడ్డను మంత్రిగా చేస్తానని మాటిచ్చారు. మాదిగల వర్గీకరణ జరగాల్సిందే.. వారికి న్యాయం జరగాల్సిందేనని భవిష్యత్‌లో మాదిగలకు మరిన్ని పదవులు ఇచ్చి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఏకమై సరితయాదవ్‌ను ఓడించారని.. ఎన్ని కష్టాలు ఎదురైనా కాంగ్రెస్‌ కార్యకర్తలు ఈ జెండాను వదలలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ కాంట్రాక్టర్లు, శ్రీమంతులకు టికెట్లు ఇవ్వలేదని విషయాన్ని ఈ సభావేదికగా రేవంత్ వెల్లడించారు. రేవంత్ పవర్‌ఫుల్ ప్రసంగం కోసం ఏబీఎన్-ఆంధ్రజ్యోతి లైవ్‌ను చూసేయండి..!

Updated Date - Apr 15 , 2024 | 08:39 PM