Home » Narayanpet
నారాయణపేటలో కాంగ్రెస్ జనజాతర (Jana Jathara) భారీ బహిరంగ సభ జరుగుతోంది. ఈ సభలో ఎటుచూసినా జనాలే కనిపిస్తున్నారు. సభలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక ప్రసంగం చేశారు. తెలంగాణలో 15 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ను గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డను మంత్రిగా చేస్తానని మాటిచ్చారు. మాదిగల వర్గీకరణ జరగాల్సిందే.. వారికి న్యాయం జరగాల్సిందేనని భవిష్యత్లో మాదిగలకు మరిన్ని పదవులు ఇచ్చి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు..
జిల్లాలోని మక్తల్ మండలం జక్లేర్ వద్ద మంత్రి నిరంజన్ రెడ్డి వాహనం ప్రమాదానికి గురైంది.