Share News

Chennai: ధోనీని కలుసుకొనేందుకు ఢిల్లీ నుంచి సైకిల్‌పై....!

ABN , Publish Date - May 15 , 2024 | 12:16 PM

క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని)Cricketer Mahendra Singh Dhoni)కి దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయినప్పటికీ ఆయన క్రేజ్‌ తగ్గలేదు. ప్రస్తుతం ఐపీఎల్‌(IPL)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడుతున్నాడు.

Chennai: ధోనీని కలుసుకొనేందుకు ఢిల్లీ నుంచి సైకిల్‌పై....!

చెన్నై: క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని(Cricketer Mahendra Singh Dhoni)కి దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయినప్పటికీ ఆయన క్రేజ్‌ తగ్గలేదు. ప్రస్తుతం ఐపీఎల్‌(IPL)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడుతున్నాడు. ధోనీని కలుసుకోవాలని, అతని ఆటోగ్రా్‌ఫతో పాటు ఫొటో తీసుకోవాలని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు.

ఇదికూడా చదవండి: Pawan Kalyan: మోదీకి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్

అదే కోరికతో బిహార్‌కు చెందిన గౌరవ్‌ అనే యువకుడు ఢిల్లీలో ఉంటున్నాడు. అతడు ఢిల్లీ నుంచి సైకిల్‌పై 23 రోజులు ప్రయాణించి చెన్నై చేరుకున్నాడు. చేపాక్కం క్రికెట్‌ మైదానం(Chikkakkam Cricket Ground) సమీపంలో గుడారం వేసుకుని ధోనీతో భేటి కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలో, పోలీసులు అక్కడకు చేరుకుని గౌవర్‌ను విచారించి అతడి కోరిక తెలుసుకొని అభినందించడంతో పాటు నచ్చచెప్పి పంపించారు.

ఇదికూడా చదవండి: లఖ్‌నవూకు కష్టమే!

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 15 , 2024 | 12:16 PM