Home » MS Dhoni
క్రికెట్ మ్యాచ్లో ఫలితం ఎలా వచ్చినా.. దాన్ని ఆయా జట్టు కెప్టెన్లకే ఆపాదిస్తారు. అంటే.. మ్యాచ్ గెలిస్తే కెప్టెన్ తెలివిగా రాణించాడని, ఓడిపోతే కెప్టెన్ విఫలమయ్యాడని కామెంట్లు వస్తుంటాయి. కానీ.. ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ విషయంలో మాత్రం కాస్త భిన్నమైన వాదనలు
గత సీజన్లతో పోలిస్తే.. ఈ ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. చివరి ఓవర్లలో వచ్చి.. కాసేపు మెరుపులు మెరిపించి వెళ్లిపోతున్నాడు. ఇప్పటివరకూ ఎనిమిది మ్యాచ్ల్లో ఆరుసార్లు బ్యాటింగ్కి వచ్చిన ధోనీ..
Watch Video: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్టు ఏదైనా ఉందంటే అది చెన్నై సూపర్ కింగ్స్(CSK) టీమ్ అని చెప్పొచ్చు. దేశంలోని ఏ ప్రాంతంలో సీఎస్కే మ్యాచ్ జరిగినా.. అక్కడ ప్రేక్షకులు వాలిపోతుంటారు. సీఎస్కే ప్లేయర్స్ బౌండరీలు కొట్టినా.. వికెట్ తీసినా..
చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విధ్వంసం సృష్టించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (60 బంతుల్లో 108) శతక్కొట్టడంతో..
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎంత అద్భుతంగా రాణిస్తున్నాడో అందరికీ తెలుసు. డెత్ ఓవర్స్లో క్రీజులోకి వచ్చి, భారీ షాట్లతో చెలరేగి మంచి ఫినిషింగ్ ఇస్తున్నాడు. తన అభిమానులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. అయితే..
MS Dhoni Records in IPL: ఇప్పుడంతా ఐపీఎల్(IPL) మేనియా నడుస్తోంది. బ్యాటర్ల వీరవిహారంతో క్రికెట్(Cricket) ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నారు. ఐపీఎల్ 16 సీజన్ల వరకు ఒక ఎత్తు.. 17వ సీజన్ ఒక ఎత్తు అన్నట్లుగా ఉంది మ్యాచ్లు జరుగుతున్న తీరు. అవును.. ప్రతి జట్టులోని ప్లేయర్స్ ఎక్కడా తగ్గడం లేదు.
ఐపీఎల్-2024 ప్రారంభంలో కాస్త తడబడిన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్.. ఆ తర్వాత క్రమంగా పుంజుకొని తిరిగి ఫామ్లోకి వచ్చాడు. ముఖ్యంగా.. ఏప్రిల్ 19వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి సత్తా చాటాడు.
ఈ ఐపీఎల్లో దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనీ ధనాధన్ ఇన్నింగ్స్లతో అదరగొడుతున్నాడు. చివరి ఓవర్లలో బ్యాటింగ్కు వస్తూ ఫోర్లు, సిక్స్లతో విరచుకుపడుతున్నాడు. ఇటీవల ముంబైతో జరిగిన మ్యాచ్లో కేవలం 4 బంతుల్లో 20 పరుగులు చేశాడు. తాజాగా లఖ్నవూతో జరిగిన మ్యాచ్లో కూడా ధోనీ చెలరేగాడు.
లక్నోలోని ఏకన స్పోర్ట్స్ సిటీ మైదానం వేదికగా.. చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. చెన్నై మిడిలార్డర్ బ్యాటర్ శివమ్ దూబే బ్యాటింగ్ చేసేందుకు మైదానంలోకి వచ్చినప్పుడు.. అతని జేబులను..
టీ20 వరల్డ్కప్ సమీపిస్తున్న తరుణంలో.. భారత జట్టులో ఎవరెవరు స్థానం పొందుతారు? అనే ఉత్కంఠ పెరుగుతూ వస్తోంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో భారత ఆటగాళ్ల ప్రదర్శనను చూసి.. జట్టుని ఫైనల్ చేసే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే రోహిత్ శర్మ్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా..