Home » MS Dhoni
టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్.. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున చాలా కాలంపాటు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. అశ్విన్ తన కెరీర్లో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను తాజాగా పంచుకున్నాడు.
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోని క్రికెట్లోనే కాకుండా ఆర్థికపరమైన అంశాల్లోనూ తన మార్క్ను చూపిస్తున్నాడు. తాజాగా ఓ ఆర్థికపరమైన అంశానికి సంబంధించి రెండు రాష్ట్రాల టాపర్గా ధోని నిలిచాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా నేడు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య కీలక పోరు జరగనుంది. మరి ధోని, రోహిత్ నేటి మ్యాచ్లో బరిలోకి దిగనున్నారా? లేదా? అనే సందేహాలు వస్తున్న నేపథ్యంలో.. ఆయా జట్ల కోచ్లు ఈ విషయంపై స్పందించారు.
ఐపీఎల్ 2026లో భాగంగా మరికొద్దిసేపట్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. అయితే సీఎస్కే ఐకాన్ స్టార్ ఎంఎస్ ధోని తిరిగి బరిలోకి ఎప్పుడు దిగుతాడా? అని అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ధోని రీఎంట్రీపై ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఐపీఎల్ రోబో చంపక్తో కలిసి ముంబైలో సందడి చేశాడు. ముంబై ఇండియన్స్తో మ్యాచ్ కోసం ముంబై చేరుకున్న అతడు.. వాంఖడే గ్రౌండ్లో రోబోతో సరదాగా గడిపాడు.
దాదాపు 28 ఏళ్ల నిరీక్షణ తర్వాత మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో టీమిండియా 2011 వన్డే ప్రపంచ కప్ను సగర్వంగా ముద్దాడిన క్షణాలను తలుచుకుంటే ఇప్పటికీ పట్టరాని ఆనందం కలుగుతోంది. అయితే ఆ జట్టులో స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు చోటు దక్కకపోవడం తన కెరీర్లోనే పెద్ద నిరాశగా నిలిచిపోయింది.
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి లెఫ్టినెంట్ కర్నల్ హోదా ఇవ్వడంపై మొదట్లో ఉన్న తన ఆలోచనాతీరులో మార్పు వచ్చినట్టు విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ వినోద్ భాటియా వెల్లడించారు. తాజాగా ఓ పాడ్కాస్ట్లో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో సంజు శాంసన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఇంకా గెలుపు ఖాతా తెరవలేదు. ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన ఈ జట్టు.. గతేడాది నుంచి పేలవ ప్రదర్శన కనబరుస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో సీఎస్కే కోచ్ ఫ్లెమింగ్పై టీమిండియా మాజీ క్రికెటర్ సదాగోపన్ రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
గతేడాది మాదిరిగానే ఐపీఎల్ 2026లోనూ చెన్నై సూపర్ కింగ్స్కు ఏదీ కలిసిరావడం లేదు. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్లలోనూ రుతురాజ్ సేన పరాజయం పాలైంది. ఈ క్రమంలోనే ఆ జట్టుకు ఓ బిగ్ షాక్ తగిలినట్లు సమాచారం.