Share News

Chennai: ప్రాథమిక పాఠశాలలో రైలు బోగీల ఆకారంలో తరగతి గదులు

ABN , Publish Date - Jul 10 , 2024 | 12:21 PM

శివగంగ జిల్లా మరవమంగళం గ్రామంలోని పంచాయతీ ప్రాథమిక పాఠశాల(Primary school) కొత్త రూపు సంతరించుకుంది. ఇటీవల ఆ పాఠశాలకు రూ.10.67లక్షలతో మరమ్మతులు చేపట్టారు. ప్రతి తరగతి గదిని రైలు బోగీ(Train bogie)లా పెయింటింగ్‌ చేశారు.

Chennai: ప్రాథమిక పాఠశాలలో రైలు బోగీల ఆకారంలో తరగతి గదులు

చెన్నై: శివగంగ జిల్లా మరవమంగళం గ్రామంలోని పంచాయతీ ప్రాథమిక పాఠశాల(Primary school) కొత్త రూపు సంతరించుకుంది. ఇటీవల ఆ పాఠశాలకు రూ.10.67లక్షలతో మరమ్మతులు చేపట్టారు. ప్రతి తరగతి గదిని రైలు బోగీ(Train bogie)లా పెయింటింగ్‌ చేశారు. తరగతి గదుల్లో సామెతలు, తిరుక్కురళ్‌ సూక్తులు, సిద్ధవైద్య చిట్కాలు కూడా రాయించారు. ఇలా కొత్త అందాలు సంతరించుకున్న ఆ పాఠశాలను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

ఇదికూడా చదవండి: Pinakini, Janashtabdi trains: 5 నుంచి పినాకిని, జనశతాబ్ది రైళ్లు రద్దు..


nani4.2.jpg

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 10 , 2024 | 12:21 PM