RepublicDay: పేదరిక నిర్మూలనకు పునరంకితమవుదాం: చంద్రబాబు
ABN, Publish Date - Jan 26 , 2024 | 03:55 PM
స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణకు, సమసమాజ నిర్మాణానికి, పేదరిక నిర్మూలనకు పునరంకితమవుదామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
1/6
స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణకు, సమసమాజ నిర్మాణానికి, పేదరిక నిర్మూలనకు పునరంకితమవుదామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
2/6
75వ గణతంత్ర దినోత్సవంలో చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఉండవల్లిలో చంద్రబాబు, హైదరాబాద్లో లోకేశ్ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
3/6
జాతీయ జెండాకు వందనం చేస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు
4/6
వ్యక్తిగత, భద్రతా సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్న చంద్రబాబు నాయుడు
5/6
స్నైపర్ డాగ్ చేష్టలను సరదాగా గమనిస్తున్న చంద్రబాబు నాయుడు
6/6
భద్రతా సిబ్బందితో కలిసి వేడుకల వద్దకు చేరుకుంటున్న చంద్రబాబు నాయుడు
Updated at - Jan 26 , 2024 | 04:05 PM