హోంమంత్రి అనిత నివాసంలో దీపావళి సంబరాలు
ABN, Publish Date - Nov 01 , 2024 | 11:43 AM
విజయవాడ: దీపావళి పర్వదినం నేపథ్యంలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పాయకరావుపేట నియోజకవర్గంలో తన నివాసంలో తన పిల్లలతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రజలకు ఆమె దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
1/5
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పాయకరావుపేట నియోజకవర్గంలో తన నివాసంలో పూజలు చేస్తూ.. దివ్వెలు వెలిగిస్తున్న దృశ్యం..
2/5
హోంమంత్రి వంగలపూడి అనిత తన నివాసంలో ముగ్గులు వేసి ప్రమిదలు వెలిగించి దీపావళి సంబరాలు చేసుకున్నారు.
3/5
దీపావళి ప్రమిదలతో హోంమంత్రి అనిత.. ప్రక్కన కుమారుడు, కుమార్తె..
4/5
తన ఇద్దరు పిల్లలతో దీపావళి సంబరాలు చేసుకుంటున్న హోంమంత్రి వంగలపూడి అనిత..
5/5
దీపావళి వెలుగులతో హోంమంత్రి అనిత నివాసం..
Updated at - Nov 01 , 2024 | 11:43 AM