Share News

Vande Bharat train: వందేభారత్‌ రైలు వచ్చేస్తోంది.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..

ABN , Publish Date - Mar 07 , 2024 | 12:35 PM

చెన్నై - బెంగుళూరు వందేభారత్‌ రైలు(Vande Bharat train)ను ఈనెల 12వ తేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ప్రారంభించనున్నారు.

Vande Bharat train: వందేభారత్‌ రైలు వచ్చేస్తోంది.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..

- చెన్నై - బెంగళూరు వందే భారత్‌ రైలు

- 12న ప్రారంభించనున్న పీఎం

చెన్నై: చెన్నై - బెంగుళూరు వందేభారత్‌ రైలు(Vande Bharat train)ను ఈనెల 12వ తేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ప్రారంభించనున్నారు. దక్షిణ రైల్వేలో చెన్నై సెంట్రల్‌ - కోవై, సెంట్రల్‌ - మైసూరు, సెంట్రల్‌ - విజయవాడ, ఎగ్మూర్‌ - నెల్లై, తిరువనంతపురం - కాసర్‌గోడ్‌ వంటి మార్గాల్లో వందే భారత్‌ రైళ్లు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో, సెంట్రల్‌ - బెంగళూరుకు కొత్త వందే భారత్‌ రైలు సేవలను ప్రధానమంత్రి ఈనెల 12వ తేది వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించనున్నారని అధికారులు తెలిపారు.

Updated Date - Mar 07 , 2024 | 12:35 PM