Share News

Election Commission: కేంద్ర కొత్త ఎన్నికల కమిషనర్లుగా ఇద్దరు నియామకం

ABN , Publish Date - Mar 14 , 2024 | 01:48 PM

భారత ఎన్నికల సంఘం కొత్త ఎన్నికల కమిషనర్లుగా జ్ఞానేష్ కుమార్, బల్వీందర్ సంధులను ఎన్నికల సంఘం నియమించింది.

Election Commission: కేంద్ర కొత్త ఎన్నికల కమిషనర్లుగా ఇద్దరు నియామకం

భారత ఎన్నికల సంఘం(Election Commission of India) కొత్త ఎన్నికల కమిషనర్లుగా జ్ఞానేష్ కుమార్(Gyanesh Kumar), బల్వీందర్ సంధు(Balwinder Sandhu)లను ఎన్నికల సంఘం నియమించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కమిటీతో సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎన్నికల కమిషనర్ పదవికి అరుణ్ గోయల్ రాజీనామా చేయడం, అనుప్ చంద్ర పాండే పదవీ విరమణ కారణంగా ఈ రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఆ పోస్టులు భర్తీ అయ్యాయి.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Jamili Elections: జమిలి ఎన్నికలపై రాష్ట్రపతికి నివేదిక అందజేసిన కోవింద్ కమిటీ

Updated Date - Mar 14 , 2024 | 01:52 PM