Share News

High Court:11 జిల్లాల్లో రామనవమి యాత్రను అనుమతించం..

ABN , Publish Date - Apr 11 , 2024 | 11:26 AM

రాష్ట్రంలో 11 జిల్లాల్లో రామనవమి యాత్రకు అనుమతించలేమని మద్రాసు హైకోర్టు(Madras High Court) స్పష్టం చేసింది. ఏదైనా ఒక జిల్లాలో యాత్రకు అనుమతించవచ్చని హైకోర్టు సూచించింది. ఎన్నికల భద్రత కారణంగా ఈ ఏడాది రామనవమి యాత్రను అనుమతించలేమని ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది.

High Court:11 జిల్లాల్లో రామనవమి యాత్రను అనుమతించం..

- మద్రాసు హైకోర్టు

చెన్నై: రాష్ట్రంలో 11 జిల్లాల్లో రామనవమి యాత్రకు అనుమతించలేమని మద్రాసు హైకోర్టు(Madras High Court) స్పష్టం చేసింది. ఏదైనా ఒక జిల్లాలో యాత్రకు అనుమతించవచ్చని హైకోర్టు సూచించింది. ఎన్నికల భద్రత కారణంగా ఈ ఏడాది రామనవమి యాత్రను అనుమతించలేమని ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. శ్రీరామనవమి సందర్భంగా కేరళ రాష్ట్రం నుంచి కన్నియాకుమారి వరకు రామనవమి యాత్ర(Ram Navami Yatra) నిర్వహించేందుకు అనుమతించాలని కోరుతూ యాత్ర ట్రస్ట్‌ తరఫున హైకోర్టులో పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే.

ఇదికూడా చదవండి: IPL Tickets: బ్లాక్‌లో ఐపీఎల్‌ టిక్కెట్ల విక్రయం.. 8 మంది అరెస్ట్‌

Updated Date - Apr 11 , 2024 | 11:26 AM