Share News

YCP: ఉత్తరాంధ్ర నేతలతో సజ్జల, వైవీ సుబ్బారెడ్డి సమావేశం.. ఆంతర్యమేంటో..!

ABN , Publish Date - Mar 09 , 2024 | 01:28 PM

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఉత్తరాంధ్ర నేతలతో వైసీపీ ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి సమావేశమయ్యారు.

YCP: ఉత్తరాంధ్ర నేతలతో సజ్జల, వైవీ సుబ్బారెడ్డి సమావేశం.. ఆంతర్యమేంటో..!

అమరావతి: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఉత్తరాంధ్ర నేతలతో వైసీపీ (YCP) ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy), వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) సమావేశమయ్యారు. ఇప్పటి వరకూ సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న వానిలో స్పీకర్ తమ్మినేని సీతారాం (Tammineni Seetharam), డిప్యూటీ సిఎంలు బూడి ముత్యాల నాయుడు, రాజన్నదొర, మంత్రి సిదిరి అప్పలరాజు (Sidiri Appalaraju), దువ్వాడ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు చిన అప్పల నాయుడు, వాసుపల్లి గణేష్ (Vasupalli Ganesh), నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఉన్నారు. అయితే సమావేశం ఆంతర్యమేంటో మాత్రం తెలియరాలేదు.

Kadapa: ఇదేం అరాచకం.. దస్తగిరి తండ్రివి నీవేనా అంటూ దాడి!

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 09 , 2024 | 01:28 PM