• Home » YV Subbareddy

YV Subbareddy

Pattabhi: పరకామణి కేసు.. త్వరలోనే దుష్ట చతుష్టయం జైలుకెళ్లడం ఖాయం: పట్టాభి

Pattabhi: పరకామణి కేసు.. త్వరలోనే దుష్ట చతుష్టయం జైలుకెళ్లడం ఖాయం: పట్టాభి

తిరుమల పరకామణి కేసుకు సంబంధించి పట్టాభి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఈ కేసు రాజీ తీర్మానం జరిగిన పాలకమండలి సమావేశంలో కరుణాకర్ రెడ్డి పాల్గొన్న ఫోటోను పట్టాభి బయటపెట్టారు.

YV Subba Reddy CID: పరకామణి కేసు.. వైవీ సుబ్బారెడ్డిని ప్రశ్నిస్తున్న సీఐడీ

YV Subba Reddy CID: పరకామణి కేసు.. వైవీ సుబ్బారెడ్డిని ప్రశ్నిస్తున్న సీఐడీ

పరకామణి కేసులో వైవీ సుబ్బారెడ్డిని సీఐడీ ప్రశ్నించింది. ఆయన స్టేట్‌మెంట్‌‌‌ను అధికారులు రికార్డ్ చేశారు. టీటీడీ మాజీ ఛైర్మన్‌ను అడిషనల్ డీజీ రవి శంకర్ అయ్యన్నర్ విచారించారు.

YV Subba Reddy: శ్రీవారి విషయంలో ఏ తప్పు చేయలేదు.. వైవీ  సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు

YV Subba Reddy: శ్రీవారి విషయంలో ఏ తప్పు చేయలేదు.. వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు

శ్రీవారి ఆలయ ప్రతిష్ఠ పెంచేలా పనిచేశాను తప్ప.. దేవుడి విషయంలో ఏ తప్పు చేయలేదని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. స్వామి వారి లడ్డూ ప్రసాద విషయంలో తనపై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు చేశారు.

YV Subba Reddy: తిరుపతికి రాలేను..హైదరాబాద్ లోనే విచారించండి..!

YV Subba Reddy: తిరుపతికి రాలేను..హైదరాబాద్ లోనే విచారించండి..!

మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిని కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో ఈ నెల 20న సిట్‌ విచారించనుంది. విచారణకు తిరుపతికి రావాలని దర్యాప్తు అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే..

కేంద్రంలో ఏ కూటమిలోనూ లేము: వైసీపీ సుబ్బారెడ్డి

కేంద్రంలో ఏ కూటమిలోనూ లేము: వైసీపీ సుబ్బారెడ్డి

ఎన్డీఏ, ఇండియా... ఏ కూటమిలోనూ వైసీపీ లేదు. బిహార్‌ తరహాలో ఏపీలోనూ స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌కు కేంద్ర ఎన్నికల కమిషన్‌ హామీ ఇచ్చింది’ అని ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

YSRCP leaders Meets EC: బ్యాలెట్ విధానంలో ఎన్నికలు.. వైవీ సుబ్బారెడ్డి డిమాండ్

YSRCP leaders Meets EC: బ్యాలెట్ విధానంలో ఎన్నికలు.. వైవీ సుబ్బారెడ్డి డిమాండ్

YSRCP leaders Meets EC: ఏపీలో సాయంత్రం 6 గంటల తర్వాత ఎక్కువ నియోజకవర్గాలలో పోలింగ్ శాతం పెరిగిందని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. సాయంత్రం 6 గంటల తర్వాత జరిగిన పోలింగ్‌లో దాదాపు 50 లక్షలు ఓట్లు పోలయ్యాయని.. దీనిపై ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు.

YSRCP: జగన్ ఎక్కడికి వెళ్ళినా జెడ్ ప్లస్ భద్రత కల్పించాలి: వైవి సుబ్బారెడ్డి

YSRCP: జగన్ ఎక్కడికి వెళ్ళినా జెడ్ ప్లస్ భద్రత కల్పించాలి: వైవి సుబ్బారెడ్డి

గుంటూరు మిర్చి యాడ్‌కు వెళ్లిన జగన్‌కు భద్రత ఇవ్వకుండా హాని కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు. దీనిపై కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళి న్యాయపోరాటం చేస్తామన్నారు. వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్ళినా జెడ్ ప్లస్ భద్రత కల్పించాలన్నారు.

YV Subba Reddy: మా ప్రయత్నం మేం చేస్తుంటే.. మీరు మాత్రం అందుకే  పరిమితం అయ్యారు..

YV Subba Reddy: మా ప్రయత్నం మేం చేస్తుంటే.. మీరు మాత్రం అందుకే పరిమితం అయ్యారు..

టీడీపీ ప్రభుత్వంపై వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. పోలవరం ప్రాజెక్ట్, విశాఖ రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Hyderabad: వైవీ సుబ్బారెడ్డి మా భూములు ఆక్రమిస్తున్నారు..

Hyderabad: వైవీ సుబ్బారెడ్డి మా భూములు ఆక్రమిస్తున్నారు..

వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి, ఆయన భార్య స్వర్ణలతా రెడ్డి తమ భూములను ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని, ఈ అంశంలో పోలీసులు వారికి సహకరిస్తున్నారని పేర్కొంటూ హైకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది.

Karnati Venkateswara Rao : నా కుటుంబాన్ని విక్రాంత్‌ రెడ్డి బెదిరించారు

Karnati Venkateswara Rao : నా కుటుంబాన్ని విక్రాంత్‌ రెడ్డి బెదిరించారు

కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్‌ వాటాల బదిలీ వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన కేసులో మొదటి నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డి తనను..

తాజా వార్తలు

మరిన్ని చదవండి