• Home » Thammineni Seetharam

Thammineni Seetharam

శ్రీకాకుళం కోర్టులో లొంగిపోయిన తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి నాగ్..

శ్రీకాకుళం కోర్టులో లొంగిపోయిన తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి నాగ్..

శ్రీకాకుళం జిల్లా చాపరం భూ కబ్జా కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, వైసీపీ నేత తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి నాగ్ ఇవాళ (సోమవారం) శ్రీకాకుళం కోర్టులో లొంగిపోయారు.

Hyderabad: సింగరేణి దివాలాకే బొగ్గు బ్లాకుల వేలం: సీపీఎం

Hyderabad: సింగరేణి దివాలాకే బొగ్గు బ్లాకుల వేలం: సీపీఎం

రాష్ట్రానికి మణిహారంగా ఉన్న సింగరేణి సంస్థను దివాలా తీయించేలా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలం పాట ప్రారంభించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం విమర్శించారు.

YCP: ఉత్తరాంధ్ర నేతలతో సజ్జల, వైవీ సుబ్బారెడ్డి సమావేశం.. ఆంతర్యమేంటో..!

YCP: ఉత్తరాంధ్ర నేతలతో సజ్జల, వైవీ సుబ్బారెడ్డి సమావేశం.. ఆంతర్యమేంటో..!

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఉత్తరాంధ్ర నేతలతో వైసీపీ ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి సమావేశమయ్యారు.

AP Politics: మరోసారి విచారణకు రాని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు.. కారణమిదే!

AP Politics: మరోసారి విచారణకు రాని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు.. కారణమిదే!

Andhrapradesh: అనర్హత పిటిషన్లపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ వద్ద విచారణకు మరోసారి వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. తాము విచారణకు హాజరుకావడం లేదంటూ స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఎమ్మెల్యేలు లేఖ రాశారు.

Tammineni Seetharam: జవాబుదారీగా వ్యవహరించా...

Tammineni Seetharam: జవాబుదారీగా వ్యవహరించా...

Andhrapradesh: ఉత్తరాంధ్ర నుంచి శాస‌న‌స‌భ‌కు స్పీక‌ర్‌గా శ్రీకాకుళం నుంచి నాలుగవ వ్యక్తిగా ఎన్నికై పనిచేసే అదృష్టం దక్కిందని స్పీకర్ తమ్మినేని సీతాారాం అన్నారు. ఏపీ అసెంబ్లీ ముగింపు సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ... ప్రతీసారి నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రతిపక్ష సభ్యులకు సమాన అవకాశాలు కల్పించానన్నారు.

TDP: గంటా రాజీనామా విషయంలో స్పీకర్ ఇన్నాళ్లూ పడుకున్నారా..?: కూన రవికుమార్ ఫైర్

TDP: గంటా రాజీనామా విషయంలో స్పీకర్ ఇన్నాళ్లూ పడుకున్నారా..?: కూన రవికుమార్ ఫైర్

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామాను మూడేళ్ల తర్వాత స్పీకర్ తమ్మినేని ఆమోదించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై నేడు టీడీపీ నేత కూన రవికుమార్ ఫైర్ అయ్యారు.

Chandrababu news: చంద్రబాబు అరెస్టుపై స్పందించనంటూనే స్పీకర్ సీతారాం చేసిన వ్యాఖ్యలివీ..

Chandrababu news: చంద్రబాబు అరెస్టుపై స్పందించనంటూనే స్పీకర్ సీతారాం చేసిన వ్యాఖ్యలివీ..

స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై (Chandrababu arrest) స్పందించాల్సిన అవసరంలేదనంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం బాధ్యతారాహిత్యంగా మాట్లాడాడారు. క్రిమినల్‌ని అరెస్ట్ చేశారని వ్యాఖ్యానించారు. ఇంకా దర్యాప్తు పూర్తవ్వకుండా, కనీసం కోర్టుల్లో కూడా ఎటూ తేలకముందే బాధ్యతాయుత స్పీకర్ పదవిలో ఉండి క్రిమినల్‌ని అరెస్ట్ చేశారని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.

Kondru Murali Mohan: తమ్మినేని స్పీకర్ స్థానాన్ని అగౌరవపర్చారు

Kondru Murali Mohan: తమ్మినేని స్పీకర్ స్థానాన్ని అగౌరవపర్చారు

ఈ రోజు జరిగిన అసెంబ్లీ సెషన్స్‌(Assembly Sessions)లో స్పీకర్ తమ్మినేని సీతారాం(Speaker Tammineni Sitaram) తన స్థానాన్ని అగౌరవపరిచారని మాజీమంత్రి కొండ్రు మురళీమోహన్(Kondru Murali Mohan) వ్యాఖ్యానించారు.

AP assembly: అసెంబ్లీలో స్పీకర్ ఏవిధంగా వ్యవహరించకూడదో మరోసారి చూపించిన తమ్మినేని సీతారాం..!

AP assembly: అసెంబ్లీలో స్పీకర్ ఏవిధంగా వ్యవహరించకూడదో మరోసారి చూపించిన తమ్మినేని సీతారాం..!

సమన్వయం, ఓర్పుతో సభను సజావుగా నడిపించాల్సిన స్పీకర్ అనుచితంగా వ్యవహరిస్తే సభలు ఎంతటి పరిహాసమవుతాయో అందుకు ప్రత్యేక్ష ఉదాహరణే నేటి (గురువారం) ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (AP Assembly). ‘‘ వాట్ ఈజ్ దిస్. యా.. పో.. త్... యూజ్‌లెస్ ఫెలో.. ఎవడ్రా చెప్పాడు నీకు’’... అంటూ విపక్ష సభ్యులైన టీడీపీ ఎమ్మెల్యేలను అసహ్యహించుకుంటూ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు విస్మయం కలిగిస్తున్నాయి.

AP Assembly.. సభా స్ధానాన్ని అగౌరవపరిచేలా కాగితాలు చించి వేసారు: స్పీకర్

AP Assembly.. సభా స్ధానాన్ని అగౌరవపరిచేలా కాగితాలు చించి వేసారు: స్పీకర్

అమరావతి: శాసనసభలో ప్రతిపక్ష నేతలపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం సభ ప్రారంభం కాగానే సభా స్ధానాన్ని తెలుగుదేశం పార్టీ సభ్యులు చుట్టుముట్టారని, ఈ స్ధానాన్ని అగౌరవపరిచేలా కాగితాలు చించి వేసారని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి