Share News

Vasantha Krishna Prasad: దేవినేని ఉమా మహేశ్వరరావు తో కలిసి పని చేస్తా

ABN , Publish Date - Feb 26 , 2024 | 11:01 AM

తమకూ.. దేవినేని ఉమామహేశ్వరరావుకు మధ్య ఎలాంటి ఆస్తి వివాదాలూ లేవని.. ఎవరి పార్టీకి వారు పనిచేయడం జరిగేదని నేటి నుంచి ఇద్దరం కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి కలసికట్టుగా పని చేస్తామని దేవినేని వెంకట కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. రాజధాని అమరావతి అభివృద్ధి చంద్రబాబునాయుడుతోనే సాధ్యమని స్పష్టం చేశారు.

Vasantha Krishna Prasad: దేవినేని ఉమా మహేశ్వరరావు తో కలిసి పని చేస్తా

అమరావతి: తమకూ.. దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Uma)కు మధ్య ఎలాంటి ఆస్తి వివాదాలూ లేవని.. ఎవరి పార్టీకి వారు పనిచేయడం జరిగేదని నేటి నుంచి ఇద్దరం కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి కలసికట్టుగా పని చేస్తామని దేవినేని వెంకట కృష్ణ ప్రసాద్ (Vasantha Krishna Prasad) స్పష్టం చేశారు. రాజధాని అమరావతి (Amaravathi) అభివృద్ధి చంద్రబాబునాయుడు (Chandrababu)తోనే సాధ్యమని స్పష్టం చేశారు. తన అనుచర వర్గంతో కలిసి తెలుగుదేశం పార్టీ (TDP) నాయకులను ముందుంచి కలిసికట్టుగా పని చేస్తానని స్పష్టం చేశారు. నేటి నుంచి మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ముఖ్యనాయకులను కలవనున్నట్లు వసంత కృష్ణప్రసాద్ తెలిపారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 26 , 2024 | 11:01 AM