Share News

AP Elections 2024: పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మలా..?: చంద్రబాబు

ABN , Publish Date - May 02 , 2024 | 06:31 PM

ట్టాదారు పాసుపుస్తకాలపై సీఎం జగన్ బొమ్మలు ఎందుకున్నాయని తెలుగుదేశం పార్టీ జాతీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ప్రశ్నించారు. గురువారం రాయచోటిలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రజాగళం భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 AP Elections 2024: పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మలా..?: చంద్రబాబు
Nara Chandrababu Naidu

అన్నమయ్య జిల్లా: పట్టాదారు పాసుపుస్తకాలపై సీఎం జగన్ బొమ్మలు ఎందుకున్నాయని తెలుగుదేశం పార్టీ జాతీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ప్రశ్నించారు. గురువారం రాయచోటిలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రజాగళం భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


వైసీపీ 2019 మేనిఫెస్టో చూపిస్తూ జగన్ ఇచ్చిన హామీలపై రాయచోటి సభలో ప్రశ్నించారు. పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మలు ఏంటంటూ పాసు పుస్తకం చూపిస్తూ నిలదీశారు. ‘‘జగన్ ఏమన్నా మీ తాత వారసుడా...మీ నాన్న వారసుడా’’ అంటూ ప్రశ్నించారు.వేలాది మందితో రాయచోటి ప్రజాగళం సభ దద్దరిల్లి పోయింది. ఈ సభలో చంద్రబాబు పవర్‌ఫుల్ ప్రసంగాన్ని ఏబీఎన్ - ఆంధ్రజ్యోతిలో వీక్షించండి.

Updated Date - May 02 , 2024 | 06:40 PM