Share News

Tirumala: శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతోందంటే..

ABN , Publish Date - Mar 07 , 2024 | 08:47 AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. ఇవాళ (గురువారం) శ్రీవారి దర్శనం కోసం 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న (బుధవారం) స్వామివారిని 65,887 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు.

Tirumala: శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతోందంటే..

తిరుమల: తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. ఇవాళ (గురువారం) శ్రీవారి దర్శనం కోసం 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న (బుధవారం) స్వామివారిని 65,887 మంది భక్తులు (Devottees) దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.14 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించింది. స్వామివారికి 23,532 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 07 , 2024 | 08:47 AM