Share News

TDP: కుప్పం నియోజకవర్గంలో రెండోరోజు చంద్రబాబు పర్యటన..

ABN , Publish Date - Mar 26 , 2024 | 12:17 PM

చిత్తూరు: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు రెండోరోజు మంగళవారం కుప్పం నియోజవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కేవీఆర్‌ కల్యాణ మండపం వద్ద టీడీపీలో చేరే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.

TDP: కుప్పం నియోజకవర్గంలో రెండోరోజు చంద్రబాబు పర్యటన..

చిత్తూరు: తెలుగుదేశం అధినేత (TDP Chief) నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) రెండోరోజు మంగళవారం కుప్పం (Kuppam) నియోజవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కేవీఆర్‌ (KVR) కల్యాణ మండపం వద్ద టీడీపీ (TDP)లో చేరే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అనంతరం కుప్పంలో ఇంటింటి ప్రచారం (Door-to-door campaign)లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు టీడీపీ కార్యాలయానికి (TDP Office) చేరుకుని 3.30 గంటల వరకు పార్టీ నేతలతో సమావేశమవుతారు. ఆ తర్వాత రామకుప్పం మండలం రాజుపేట గ్రామం వద్ద హంద్రీ-నీవా కాలువను సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు పరిశీలిస్తారు. మొత్తంగా చూస్తే చంద్రబాబు రెండో రోజు పర్యటన బిజి బిజీగా సాగుతోంది. లైవ్ చూడండి...

Updated Date - Mar 26 , 2024 | 12:56 PM