Share News

Corona: సంగారెడ్డి జిల్లాలో 4 కరోనా కేసులు నమోదు

ABN , Publish Date - Dec 24 , 2023 | 06:28 PM

కరోనా ( corona ) మహమ్మారి మరోసారి జిల్లాను భయపెడుతోంది. తగ్గిపోయిందనకున్నా కొవిడ్ మళ్లీ విజృంబిస్తుడడంతో ప్రజలు భయాందళనకు గురవుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు చేపడుతున్నా కరోనా కేసులు మాత్రం క్రమంగా పెరుగుతున్నాయి. జిల్లాలో 4 రోజుల వ్యవధిలో నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో ఒకరికి నెగటివ్ రాగా ప్రస్తుతం మూడు కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

Corona: సంగారెడ్డి జిల్లాలో 4 కరోనా కేసులు నమోదు

సంగారెడ్డి: కరోనా ( corona ) మహమ్మారి మరోసారి జిల్లాను భయపెడుతోంది. తగ్గిపోయిందనకున్నా కొవిడ్ మళ్లీ విజృంబిస్తుడడంతో ప్రజలు భయాందళనకు గురవుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు చేపడుతున్నా కరోనా కేసులు మాత్రం క్రమంగా పెరుగుతున్నాయి. జిల్లాలో 4 రోజుల వ్యవధిలో నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో ఒకరికి నెగటివ్ రాగా ప్రస్తుతం మూడు కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. జిల్లాలోని రామచంద్రాపురంలో రెండు, కంది మండలం మామిడిపల్లిలో ఒకరికి కరోనా సోకింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో జిల్లా వాసుల్లో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే జిల్లా ఆస్పత్రిలో కరోనా చికిత్స కోసం ప్రత్యేక వార్డును అధికారులు ఏర్పాటు చేశారు.

Updated Date - Dec 24 , 2023 | 06:29 PM