Home » Covid-19
ప్రపంచాన్ని అల్లాడించిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ మళ్లీ ప్రబలుతోందా? అంటే అవునంటున్నారు చైనా దేశానికి చెందిన సీనియర్ ఆరోగ్య సలహాదారు. కరోనా ముప్పు తొలగిపోయిందని అనుకుంటున్న నేపథ్యంలో చైనా దేశంలో జూన్ నెల చివరి నాటికి వారంలో 65 మిలియన్ల కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఎక్స్బీబీ ప్రబలవచ్చని చైనా వైద్య నిపుణలు వెల్లడించారు....
మరో ప్రాణాంతక వైరస్ ప్రపంచాన్ని కబళించబోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయెసుస్ కోవిడ్-19 మహమ్మారి పీడ విరగడ కాకముందే హెచ్చరించారు.
కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ల విషయంలో మన దేశానికి, ఇతర దేశాలకు ఉన్న వ్యత్యాసాన్ని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్
కోవిడ్-19 (Covid-19) ఇక ఎంత మాత్రం అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన చెందవలసిన అత్యవసర ప్రజారోగ్య సమస్య కాదని
రోజువారీ కరోనా కేసులు పెరుగుతుండటంలో ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా గడిచిన వారంలో కరోనా పాజిటివిటీ రేటు పెరిగింది. అంతకుముందు వారం 4.7గా ఉన్న పాజిటివిటీ రేటు గత వారం 5.5శాతానికి పెరగడం ఆందోళనకు..
ముఖ్యంగా కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, హర్యానా, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్లతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా కట్టడికి ..
దేశంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది...
అప్పుడెప్పుడో రెండేళ్ల క్రితం కరోనా(Covid) సోకి పరిస్థితి విషమించడంతో అతడు మృతి చెందాడు.
కొవిడ్ కేసుల సంఖ్యపై కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ డాక్టర్ మనీంద్ర అగర్వాల్ సంచలన విషయం బయటపెట్టారు...
దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్(Indian Medical Association) పలు సూచనలు..