Home » Covid-19
వయసుతో సంబంధం లేకుండా ఉన్నట్టుండి గుండెపోటుతో పలువురు మృత్యువాత పడుతున్న ఘటనలు ఇటీవల తరచూ జరుగుతున్నాయి. క్రికెట్ ఆడుతూ, పెళ్లి ఊరేగింపులో నృత్యం చేస్తూ, వేదికపై పాట పాడుతూ...
కరోనా సమయంలో మృతి చెందిన టీచర్ల కుటుంబాలకు వన్ టైమ్ సెటిల్మెంట్ కింద జెడ్పీ పరిధిలో కారుణ్య నియామకాలు చేపట్టాలని ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు.
మిషన్ వాత్సల్య-పీఎం బాల సంరక్షణ యోజన (పీఎం కేర్) కింద భారత్లో ఇచ్చిన మొదటి చెక్ను తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మహిళ ప్రత్తిపాటి సునియా సుమామణి అందుకున్నారు.
కనుమరుగైనట్టే అనుకుంటున్న తరుణంలో కరోనా రీ ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు ఒక్కసారిగా పెరగడంతోపాటు కొత్త వేరియంట్ కూడా బయటపడడంతో రాష్ట్రంలోనూ భయాందోళన మొదలైంది.
రాష్ట్రంలో మరో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో బుధవారం రెండు కేసులు వెలుగుచూడగా.. అన్నమయ్య జిల్లాలో ఒకరికి పాజిటివ్గా నిర్ధారణ అయింది.
నెల్లూరు నగరంలోని వసంతోపులో మరో కరోనా కేసు నమోదైంది. ఆ ప్రాంతానికి చెందిన ఓ వృద్ధురాలి(61)కి ఆదివారం కరోనా నిర్ధారణ అయింది. నగరంలోని కిమ్స్ ఆస్పత్రిలో ఆమెకు కరోనా పరీక్ష చేశారు.
రాష్ట్రంలో మరో రెండు కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఈ వైరస్ బారిన పడ్డారు. కర్నూలు రూరల్ మండలం పసుపుల గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతి..
ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం, అత్యధికంగా కేరళలో 1,679 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత స్థానంలో గుజరాత్ (615), పశ్చిమబెంగాల్ (596), ఢిల్లీ (592) ఉన్నాయి. గత 24 గంటల్లో కేరళలో ఇద్దరు మరణించగా.. కర్ణాటక, పంజాబ్లలో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు.
రాష్ట్రంలో మరో 11 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలులో గురువారం ఒక్కరోజే నలుగురికి, నెల్లూరు జిల్లాలో ఆరుగురికి కరోనా పాజిటివ్గా గురువారం నిర్ధారణ అయింది. విశాఖ కేజీహెచ్లో మరో కేసు నమోదయింది.
కొవిడ్ పై రాష్ట్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం అన్నారు. తాజాగా వ్యాపిస్తున్న కొవిడ్ ప్రాణాంతకమైనది కాదని మంత్రి అన్నారు.