• Home » Covid-19

Covid-19

COVID-19 Vaccines: కొవిడ్‌ టీకాలు పూర్తి సురక్షితం

COVID-19 Vaccines: కొవిడ్‌ టీకాలు పూర్తి సురక్షితం

వయసుతో సంబంధం లేకుండా ఉన్నట్టుండి గుండెపోటుతో పలువురు మృత్యువాత పడుతున్న ఘటనలు ఇటీవల తరచూ జరుగుతున్నాయి. క్రికెట్‌ ఆడుతూ, పెళ్లి ఊరేగింపులో నృత్యం చేస్తూ, వేదికపై పాట పాడుతూ...

 Bopparaju Venkateshwarlu: జడ్పీ పరిధిలో కారుణ్య నియామకాలు చేపట్టాలి

Bopparaju Venkateshwarlu: జడ్పీ పరిధిలో కారుణ్య నియామకాలు చేపట్టాలి

కరోనా సమయంలో మృతి చెందిన టీచర్ల కుటుంబాలకు వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద జెడ్పీ పరిధిలో కారుణ్య నియామకాలు చేపట్టాలని ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు.

East Godavari: తూర్పు మహిళకు పీఎం కేర్‌ తొలి చెక్‌

East Godavari: తూర్పు మహిళకు పీఎం కేర్‌ తొలి చెక్‌

మిషన్‌ వాత్సల్య-పీఎం బాల సంరక్షణ యోజన (పీఎం కేర్‌) కింద భారత్‌లో ఇచ్చిన మొదటి చెక్‌ను తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మహిళ ప్రత్తిపాటి సునియా సుమామణి అందుకున్నారు.

COVID-19: రోగనిరోధక శక్తే కవచమైంది

COVID-19: రోగనిరోధక శక్తే కవచమైంది

కనుమరుగైనట్టే అనుకుంటున్న తరుణంలో కరోనా రీ ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల దేశవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు ఒక్కసారిగా పెరగడంతోపాటు కొత్త వేరియంట్‌ కూడా బయటపడడంతో రాష్ట్రంలోనూ భయాందోళన మొదలైంది.

Covid Cases: రాష్ట్రంలో మరో మూడు కరోనా కేసులు

Covid Cases: రాష్ట్రంలో మరో మూడు కరోనా కేసులు

రాష్ట్రంలో మరో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో బుధవారం రెండు కేసులు వెలుగుచూడగా.. అన్నమయ్య జిల్లాలో ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

COVID 19 Nellore Update: నెల్లూరు జిల్లాలో వృద్ధురాలికి కరోనా

COVID 19 Nellore Update: నెల్లూరు జిల్లాలో వృద్ధురాలికి కరోనా

నెల్లూరు నగరంలోని వసంతోపులో మరో కరోనా కేసు నమోదైంది. ఆ ప్రాంతానికి చెందిన ఓ వృద్ధురాలి(61)కి ఆదివారం కరోనా నిర్ధారణ అయింది. నగరంలోని కిమ్స్‌ ఆస్పత్రిలో ఆమెకు కరోనా పరీక్ష చేశారు.

AP Covid Update: రాష్ట్రంలో మరో రెండు కొవిడ్‌ కేసులు

AP Covid Update: రాష్ట్రంలో మరో రెండు కొవిడ్‌ కేసులు

రాష్ట్రంలో మరో రెండు కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఈ వైరస్‌ బారిన పడ్డారు. కర్నూలు రూరల్‌ మండలం పసుపుల గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతి..

Covid Cases: 5,000 దాటిన కొవిడ్ కేసులు.. ఆరోగ్య శాఖ ఏమి చెప్పిందంటే

Covid Cases: 5,000 దాటిన కొవిడ్ కేసులు.. ఆరోగ్య శాఖ ఏమి చెప్పిందంటే

ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం, అత్యధికంగా కేరళలో 1,679 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత స్థానంలో గుజరాత్ (615), పశ్చిమబెంగాల్ (596), ఢిల్లీ (592) ఉన్నాయి. గత 24 గంటల్లో కేరళలో ఇద్దరు మరణించగా.. కర్ణాటక, పంజాబ్‌లలో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు.

AP Covid Update: రాష్ట్రంలో మరో 11 కొవిడ్‌ కేసులు

AP Covid Update: రాష్ట్రంలో మరో 11 కొవిడ్‌ కేసులు

రాష్ట్రంలో మరో 11 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. కర్నూలులో గురువారం ఒక్కరోజే నలుగురికి, నెల్లూరు జిల్లాలో ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా గురువారం నిర్ధారణ అయింది. విశాఖ కేజీహెచ్‌లో మరో కేసు నమోదయింది.

Minister: కొవిడ్‌పై భయాందోళనలు వద్దు

Minister: కొవిడ్‌పై భయాందోళనలు వద్దు

కొవిడ్ పై రాష్ట్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం అన్నారు. తాజాగా వ్యాపిస్తున్న కొవిడ్‌ ప్రాణాంతకమైనది కాదని మంత్రి అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి