Gangula Kamalakar: ఈడీ, ఐటీ నోటీసులపై మంత్రి ఏమన్నారంటే..!

ABN , First Publish Date - 2023-09-05T16:19:28+05:30 IST

నోటీసులు అనేవి రొటీన్‌ చర్యగా అభివర్ణించారు. ఇది వరకే ఈడీ అడిగిన డాక్యుమెంట్స్ మొత్తం అందించినట్లు తెలిపారు. లావాదేవీల విషయంలో పారదర్శకంగా ఉంటామని వివరించారు.

Gangula Kamalakar: ఈడీ, ఐటీ నోటీసులపై మంత్రి ఏమన్నారంటే..!

కరీంనగర్: తనకు ఈడీ, ఐటీ నోటీసులు అందలేదని మంత్రి గంగుల కమలాకర్ (Gangula Kamalakar) తెలిపారు. కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. నోటీసులు అనేవి రొటీన్‌ చర్యగా అభివర్ణించారు. ఇది వరకే ఈడీ అడిగిన డాక్యుమెంట్స్ మొత్తం అందించినట్లు తెలిపారు. లావాదేవీల విషయంలో పారదర్శకంగా ఉంటామని వివరించారు. 2008 నుంచి నోటీసులు వస్తూనే ఉన్నాయన్నారు. మీడియా వాళ్లు అడిగితేనే నోటీసుల విషయం తెలిసిందని చెప్పారు. బ్యాంక్ లావాదేవీలే చేశాం.. కానీ హవాలాకు పాల్పడలేదని మంత్రి పేర్కొన్నారు.

Updated Date - 2023-09-05T16:19:28+05:30 IST