RevanthReddy: యథా ‘కచరా’ తథా బీఆర్ఎస్ నేతలు

ABN , First Publish Date - 2023-01-23T12:10:22+05:30 IST

బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

RevanthReddy: యథా ‘కచరా’ తథా బీఆర్ఎస్ నేతలు

హైదరాబాద్: బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్వీట్టర్ వేదికా స్పందిస్తూ... ‘‘గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు తొమ్మిదేళ్లు గులాబీ చీడ రాష్ట్రాన్ని దోచింది. ఇంకా వారి ధనదాహం తీరలేదు. దళిత బంధు పేదల పథకమా...! బీఆర్ఎస్ నేతలకు కమీషన్ల కోసం పెట్టిన పథకమా!?. ఔనులే... ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయదుగా... యథా ‘కచరా’ తథా బీఆర్ఎస్ నేతలు’’ అంటూ రేవంత్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

Updated Date - 2023-01-23T12:10:23+05:30 IST