Share News

Bhuvaneshwari: రైలు ప్రమాద క్షతగాత్రులకు నారా భువనేశ్వరి పరామర్శ

ABN , First Publish Date - 2023-10-31T13:03:30+05:30 IST

విజయగనరం రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పరామర్శించారు. మంగళవారం ప్రభుత్వాస్పత్రికి చేరుకున్న భువనేశ్వరి.. క్షతగాత్రులను పరామర్శించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

Bhuvaneshwari: రైలు ప్రమాద క్షతగాత్రులకు నారా భువనేశ్వరి పరామర్శ

విజయనగరం: విజయగనరం రైలు ప్రమాదంలో (Vizianagaram Train Accident) తీవ్రంగా గాయపడి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి (TDP Chief Chandrababu Wife Nara Bhuvaneshwari) పరామర్శించారు. మంగళవారం ప్రభుత్వాస్పత్రికి చేరుకున్న భువనేశ్వరి.. క్షతగాత్రులను పరామర్శించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారికి పండ్లు, రొట్టెలను పంపిణీ చేశారు. ప్రమాదం ఎలా జరిగింది, చికిత్స ఎలా అందుతుంది అంటూ బాధితులను అడిగి తెలుసుకున్నారు. రైలు ప్రమాద దుర్ఘటన వివరాలను భువనేశ్వరికి మాజీ మంత్రులు అశోక్ గజపతిరాజు (Former Minister Ashokgajapatiraju), కళావెంకట్రావు (Kalavenkatrao) వివరించారు.

Updated Date - 2023-10-31T13:03:30+05:30 IST