AP News: సీఎం జగన్‌తో ఎంపీ అవినాష్‌రెడ్డి భేటీ.. అందుకేనా?

ABN , First Publish Date - 2023-07-27T16:47:52+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కలిశారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. వివేకా హత్య కేసులో ఇటీవల కోర్టులో సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది.

AP News: సీఎం జగన్‌తో ఎంపీ అవినాష్‌రెడ్డి భేటీ.. అందుకేనా?

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను (CM Jagan) కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (avinash reddy) కలిశారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. వివేకా హత్య కేసులో ఇటీవల కోర్టులో సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. చార్జిషీట్‌లో పలువురు సాక్ష్యులను, వారిచ్చిన వాంగ్మూలాలను సీబీఐ వెల్లడించింది. సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో సీఎంతో అవినాష్ రెడ్డి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

Updated Date - 2023-07-27T16:47:52+05:30 IST