Home » YCP MP Avinash Reddy
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు (Viveka Murder Case) దర్యాప్తు ఆలస్యంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది...
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కీలక దశకు చేరిన తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి... వచ్చారు! శుక్రవారం ఆయనప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాతో భేటీ అయ్యారు.
మ్మెల్సీ ఎన్నికల ఫలితాలు (AP MLC Results) వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని, భవిష్యత్లో జరిగే ప్రధాన ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు
వైఎస్ వివేకా హత్య కేసులో (YS Viveka Murder Case) వైసీపీ ఎంపీ అవినాశ్రెడ్డి అరెస్ట్ (YCP MP Avinash Reddy) దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అవినాష్ రెడ్డికి 41A నోటీసులు (41A Notices) ఇవ్వాలని..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ ముగిసింది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది. అయితే.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పటికీ..
వైఎస్ వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. అవినాశ్రెడ్డి మధ్యంతర పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. సీబీఐ అరెస్ట్ చేయకుండా..
తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో వైఎస్ వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. వివేకా కేసులో దస్తగిరిని అప్రూవర్గా అనుమతించడాన్ని కృష్ణారెడ్డి సవాల్ చేశారు
వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో సీబీఐ అరెస్ట్ చేయకుండా చూడాలని ఎంపీ అవినాశ్రెడ్డి (MP Avinash Reddy) హైకోర్టు కెళ్లారు.
నేడు ఎంపీ అవినాష్రెడ్డిని సీబీఐ మరోసారి విచారించాల్సి ఉన్న విషయం తెలిసిందే. వివేకా హత్య కేసులో మరోసారి విచారణ నిర్వహించాల్సి ఉంది. అయితే నేడు తాను విచారణకు హాజరు కాలేనని.. అవినాష్ రెడ్డి చెప్పారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకి గురై నేటితో నాలుగేళ్లు అవుతున్న సందర్భంగా ఆయన పేరిట ఓ హ్యాష్ ట్యాగ్ ట్విటర్ ట్రెండింగ్లో ఉంది. వైఎస్ వివేకా హత్య కేసులో న్యాయం జరగాలని కోరుతూ..