Share News

Nara Bhuvaneshwari : నవంబర్ 1 నుంచి మలివిడత ‘నిజం గెలవాలి’ కార్యక్రమం ఫున: ప్రారంభం

ABN , First Publish Date - 2023-10-30T20:24:02+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) సతీమణి నారా భువనేశ్వరి ( Nara Bhuvaneshwari ) చేపట్టిన ‘నిజం గెలవాలి’ కార్యక్రమం మలివిడత నవరంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

Nara Bhuvaneshwari : నవంబర్ 1 నుంచి మలివిడత ‘నిజం గెలవాలి’ కార్యక్రమం ఫున: ప్రారంభం

అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) సతీమణి నారా భువనేశ్వరి ( Nara Bhuvaneshwari ) చేపట్టిన ‘నిజం గెలవాలి’ కార్యక్రమం మలివిడత నవంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భువనేశ్వరి పర్యటించునున్నారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై ఆవేదనతో మృతి చెందిన బాధిత కుటుంబాలకు నారా భువనేశ్వరి పరామర్శించనున్నారు. విజయనగరం ప్రభుత్వాస్పత్రిలో రేపు రైలు ప్రమాద బాధితులను భువనేశ్వరి పరామర్శించనున్నారు.

Updated Date - 2023-10-30T21:55:02+05:30 IST