Tirumala : తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. నేడు శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతోందంటే..

ABN , First Publish Date - 2023-07-10T07:33:30+05:30 IST

తిరుమలలో భక్తుల రద్దీ నేడు (సోమవారం) కొనసాగుతోంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.

Tirumala : తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. నేడు శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతోందంటే..

Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ నేడు (సోమవారం) కొనసాగుతోంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న (ఆదివారం) స్వామివారిని 88,836 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.69 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 35, 231 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

Updated Date - 2023-07-10T07:33:30+05:30 IST