Tirumala : నేడు శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతోందంటే..

ABN , First Publish Date - 2023-06-01T07:45:34+05:30 IST

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (గురువారం) శ్రీవారి సర్వదర్శనానికి 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. బుధవారం 80,284 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.71 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

Tirumala : నేడు శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతోందంటే..

Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (గురువారం) శ్రీవారి సర్వదర్శనానికి 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. బుధవారం 80,284 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.71 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారిని 34,096 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

Updated Date - 2023-06-01T07:45:34+05:30 IST