Home » Telangana » Rangareddy
మాదిగలను విస్మరించిన కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా భూస్థాపితం చేస్తామని ఎమ్మార్పీఎస్ నాయకులు అన్నారు.
లారీ, కారు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో భర్త అక్కడే మృతిచెందగా భార్యకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన కందుకూరు పోలీస్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది.
ఆరుగాలం శ్రమించి పండించిన పంట కోతకొచ్చిన దశలో కూలీల కొరతతో రైతులు అవస్థలు పడుతున్నారు.
పట్టణంలోని జాతీయ రహదారిపై గల క్రాంతి కుమార్ ఏజెన్సీ స్టోర్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. రూ.6లక్షల విలువ చేసే వివిధ కంపెనీల సిగరెట్లను అపహరించుకుపోయారు.
శంషాబాద్ మండలంలోని గొల్లపల్లికి చెందిన ఓ మహిళ అదృశ్యమైన ఘటన బుధవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు..
జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన స్వాగత తోరణం తీవ్ర గాలులు, వర్షం కారణంగా కిందపడటంతో ఓ మహిళ మృతిచెందిన ఘటన మొయినాబాద్ పోలీ్సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మొయినాబాద్ సీఐ పవన్కుమర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
కుటుంబ సభ్యులు, బంధువులతో సందడిగా ఉన్న ఆ పెళ్లింట ఒక్కసారిగా విషాదం నెలకొంది. పెళ్లయిన ఐదు రోజులకే వరుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు.
దేశం కోసం, దేశ ప్రజల కోసం పనిచేస్తున్న ప్రధాని నరేంద్రమోదీ మూడోసారి కూడా ప్రధాని కావడం కోసం బీజేపీకి ఓటు వేసి, డీకే అరుణమ్మను గెలిపించాలని సినీనటి, బీజేపీ ఎంపీ నవనీత్కౌర్ అన్నారు. దేశ భద్రత, అభివృద్ధి, సంక్షేమం కోసం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటువేస్తే పాకిస్థాన్ను సమర్థించినట్టే అవుతుందన్నారు.
అక్రమంగా నిర్మిస్తున్న ఓ బిల్డింగ్ స్లాబ్ కూలి కార్మికుడు దుర్మరణం చెందాడు. తాండూరు పట్టణం లారీ పార్కింగ్ సమీపంలోని హసన్నగర్ ప్రాంతంలో ఓ వ్యా పారి నాలుగు అంతస్థుల బిల్డింగ్ నిర్మాణం చేపడుతున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సాగు, తాగునీరును అందించడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ముదిరాజ్ అన్నారు.