Home » Telangana » Nalgonda
కేంద్రంలోని నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించే బాధ్యత ప్రతీ ఒక్కరిది అని సీపీఎం జాతీయ నాయకుడు సాయిబాబా అన్నారు
అడ్డగూడూరు సింగిల్ విండో చైర్మన పొన్నాల వెంకటేశ్వర్లుపై సింగిల్ విండో డైరెక్టర్లు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం నెగ్గిందని డీసీవో ప్రవీణ్కూమార్ తెలిపారు.
ఇటుక బట్టీల వద్ద పనిచేస్తున్న వ్యక్తి కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నాడు
సొంత ఇంటినే గ్రంథాలయంగా మార్చిరెండు లక్షలకు పైగా పుస్తకాలు సమకూర్చి సమాజానికి అంకితం చేసిన మధుర కవి కూరెళ్ల విఠలాచార్య డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య పద్మశ్రీ అవార్డు అందుకోనున్నారు.
ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛాయు త వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ అన్నారు. బుధవారం సాయంత్రం భువనగిరి శివారులోని రాయిగిరిలో పోలీస్ ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే భువనగిరి ప్రజల ప్రయాణ కష్టాలు తీరుస్తానని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. బుధవారం భువనగిరిలో ఆయన రైల్వేస్టేషన్, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తనను ఎంపీగా గెలిపిస్తే భువనగిరి పార్లమెంట్ పరిధిలోని పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తానని బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ నర్సయ్యగౌడ్ అన్నారు. బుధవారం మోత్కూరులోని బీజేపీ ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మూడు రోజులుగా కురుస్తున్న వడగళ్ల వానలతో ట్రాన్స్కో సిబ్బందికి కంటిమీద కునుకు లేకుండా పోతోంది. కొంచెం బలంగా గాలి వీచినా, పిడుగు పడినా విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం పరిపాటిగా మారింది.
లోక్సభ ఎన్నికల ప్రచారానికి రెండు రోజుల్లో తెరపడనుంది. ప్రచార సమయం తుదిదశకు చేరుతుండటంతో అభ్యర్థులు వేగం పెంచారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలన్న లక్ష్యంతో ప్రచారాన్ని ము మ్మరం చేస్తున్నారు.
: దేశం కోసం ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వాన్ని మరోమారు బలపర్చాలని బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ పిలుపునిచ్చారు. ఈ నెల 9న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా భువనగిరి రాయిగిరిలో పాల్గొనే బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన మంగళవారం పరిశీలించి మాట్లాడారు