Home » Telangana » Medak
బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి జిల్లా అన్ని విధాల అభివృద్ధి
సిద్దిపేట, ఆంధ్రజ్యోతి, మే 8: దుబ్బాకలో చెల్లని రూపాయి మెదక్లో చెల్లుతుందా అని మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మెదక్ అభ్యర్థి రఘునందన్రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
రామాయంపేట, మే 8: చెవిలో ఇయర్ఫోన్ పెట్టుకుని బైక్ను పట్టాలు దాటిస్తుండగా రైలు ఢీకొని ఓ యువకుడు అక్కడికక్కడే మృచెందాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట సమీపంలో జరిగింది.
జహీరాబాద్, మే 8: కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను పెట్టుబడిదారులైన అదానీ, అంబానీలకు దోచిపెట్టి చేయూతనిచ్చిందని జోడోయాత్ర సభ్యుడు, ప్రొఫెసర్ సుకుమార్ పేర్కొన్నారు.
గజ్వేల్/నర్సాపూర్/ మే 8: దేశంలో రాజకీయ నాయకులు జేబుదొంగలు, బందిపోట్లుగా మారారని జాగో తెలంగాణ కన్వీనర్, విశ్రాంత ఐఏఎస్ ఆకునూరి మురళి విమర్శించారు.
ముఖ్యమంత్రి కొత్త జిల్లాలను తీసేస్తానని అంటున్నాడని, మెదక్ జిల్లానూ తీసేస్తారని మాజీ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మెదక్ జిల్లా ఉండాలంటే బీఆర్ఎస్ పార్లమెంట్ అఽభ్యర్థి వెంట్రామారెడ్డిని గెలిపించాలి.. మెదక్ కోసం యుద్దం చేద్దామా..? అని ప్రజలను ప్రశ్నించగా.. చేద్దామని జనం నినదించారు.
ఎంపీపీ లకావత్ మానస
మాట వినకుంటే వ్యాపారాలు మూయిస్తా.. పోలీసుల పేరు చెప్పి వసూళ్లు.. నిందితుడి అరెస్ట్
సంగారెడ్డి జిల్లా: ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావుకు మద్దతుగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై మంగళవారం సంగారెడ్డిలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా రఘునందన్రావు మాట్లాడుతూ..
జహీరాబాద్, మే 6: దేశ భద్రత కేవలం బీజేపీతోనే సాధ్యమవుతుందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు.