ఎన్నికల నిబంధనలకు విజయసాయి తూట్లు..

ABN, Publish Date - May 03 , 2024 | 12:40 PM

నెల్లూరు: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇష్ఠారీతిన వ్యవహరిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. తాజాగా నెల్లూరులోని ఏఎస్ పేటలోని హజరాత్ ఖాజా నాయబ్ రసూల్ దర్గాలో వైసీపీ కండువాతో హల్ చల్ చేశారు.

నెల్లూరు: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇష్ఠారీతిన వ్యవహరిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. తాజాగా నెల్లూరులోని ఏఎస్ పేటలోని హజరాత్ ఖాజా నాయబ్ రసూల్ దర్గాలో వైసీపీ కండువాతో హల్ చల్ చేశారు. మేకపాటి విక్రమ్ రెడ్డితో దర్గాకు వెళ్లిన విజయసాయి రెడ్డి పార్టీ ఖండువాను తీయకుండా ప్రార్థనలు చేశారు. ఈ వ్యవహారంపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. పార్టీ ఖండువాతో దర్గాలోకి వెళ్లినా అధికారులు పట్టించుకోకపోవడంతో విపక్ష పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

రాయచోటి, కడపలో చంద్రబాబు ప్రజాగళం

విశాఖలో పవన్ వారాహి విజయభేరీ సభ

ఆసిఫాబాద్ జిల్లా జన జాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి

కాసేపట్లో ఉత్తరప్రదేశ్ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 03 , 2024 | 12:40 PM