TDP: చంద్రబాబుతోనే రాష్ట్ర ప్రగతి సాధ్యం..

ABN, Publish Date - May 03 , 2024 | 12:17 PM

కర్నూలు: వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలుపు ఖాయమని కర్నూలు జిల్లా పత్తికొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్యాంబాబు అన్నారు. తుగ్గల్ మండలంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అలాగే స్థానికులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి.. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

కర్నూలు: వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలుపు ఖాయమని కర్నూలు జిల్లా పత్తికొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్యాంబాబు అన్నారు. తుగ్గల్ మండలంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అలాగే స్థానికులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి.. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రగతి చంద్రబాబుతోనే సాధ్యమని ఆయన అన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే హంద్రి నివా ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

రాయచోటి, కడపలో చంద్రబాబు ప్రజాగళం

విశాఖలో పవన్ వారాహి విజయభేరీ సభ

ఆసిఫాబాద్ జిల్లా జన జాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి

కాసేపట్లో ఉత్తరప్రదేశ్ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 03 , 2024 | 12:20 PM