Home » TOP NEWS
విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం గొల్లల తాళ్లవలసలో టీడీపీ వర్గీయులపై వైసీపీ వర్గీయులు కత్తులతో దాడులకు పాల్పడ్డారు. టీడీపీ వర్గీయులు కొంగరాని సూర్యనారాయణ, అక్కరమాని అప్పలరాజులపై వైసీపీ గ్రామ అధ్యక్షులు అక్కరమాని అప్పలనాయుడు, సోదరులు రమణ, తోటయ్య, తండ్రి ఎర్రయ్యలు కత్తులతో దాడికి పాల్పడ్డారు.
న్యూఢిల్లీ: జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టులో సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో అనేక విషయాలను సీబీఐ దర్యాప్తు సంస్థ బయటపెట్టింది. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో కేసుకు సంబంధించి పలు కీలక అంశాలు వెల్లడించింది.
రాష్ట్ర బీజేపీ నేతలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా దిశానిర్దేశం చేశారు. సర్వేల్లో బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. తెలంగాణలో ఎవరూ ఊహించని విధంగా గణనీయంగా బీజేపీ ఓటు బ్యాంకు పెరుగుతోందన్నారు. 5, 6, 7 తేదీలలో నేతలంతా ఇంటింటికీ తిరగాలన్నారు. 12 సీట్లలో బీజేపీకి మంచి వాతావరణం ఉందని అమిత్ షా తెలిపారు.
ఉద్యమాల గడ్డ.. పోరాటాల ఖిల్లా. తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన నేల. పీవీ నర్సింహారావు వంటి రాజకీయ ఉద్ధండుణ్ని పార్లమెంటుకు పంపించిన ప్రాంతం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన వరంగల్ లోక్సభ నియోజకవర్గం.. ఇప్పుడు ముక్కోణపు పోటీకి
ఓవైపు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గరపడుతోంది. ప్రచారానికి మరో పది రోజుల సమయం మాత్రమే ఉంది. మరోవైపు ప్రత్యర్థి పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి.
జనసేనకు చెందిన గాజుగ్లాసు గుర్తుపై కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) తాజా ఉత్తర్వులు ప్రతిపక్ష టీడీపీ కూటమితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లందరినీ గందరగోళంలో పడేశాయి.
అందరూ అసెంబ్లీ ఎన్నికల హడావుడిలో ఉన్నప్పుడు.. రూ.500 కోట్ల విలువ చేసే సర్కారీ భూమి చేతులు మారింది! అన్ని పత్రాలూ ఉన్నా పాస్పుస్తకాల కోసం ధరణిలో దరఖాస్తు చేసుకుంటే ఇవ్వడానికి నానా తంటాలూ పెట్టే అధికారులు..
హైదరాబాద్ లోక్సభ నియోజవర్గంలో ఈసారి రజాకార్ల ప్రతినిధిని ఓడించాలని, బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరారు. 40 ఏళ్లుగా హైదరాబాద్ నుంచి పార్లమెంటులో రజాకార్ల ప్రతినిధి ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఎంఐఎం
సూరీడు తగ్గేదేలే అంటూ నిప్పులు చెరుగుతున్నాడు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో రాష్ట్రం అగ్నిగుండంలా మారుతోంది. వారం రోజులుగా పెరుగుతూ వస్తున్న ఉష్ణోగ్రత బుధవారం రెండో
‘ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో సంక్షేమం, అభివృద్ధి అంశాలు సందర్భోచితం కాదు. రాజ్యాంగాన్ని మార్చాలా? మార్చకూడదా? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశం.