అందుకే నాకు నోటీసులు ఇచ్చారు: రేవంత్ రెడ్డి

ABN, Publish Date - May 02 , 2024 | 11:46 AM

నిజామాబాద్ జిల్లా: దేశంలో రిజర్వేషన్లు తీసేందుకు ప్రధాని మోదీ కుట్రలు చేస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా, కోరుట్లలో జరిగిన జనజాతర సభలో బీజేపీపై ముఖ్యమంత్రి నిప్పులు చెరిగారు.

నిజామాబాద్ జిల్లా: దేశంలో రిజర్వేషన్లు తీసేందుకు ప్రధాని మోదీ కుట్రలు చేస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా, కోరుట్లలో జరిగిన జనజాతర సభలో బీజేపీపై ముఖ్యమంత్రి నిప్పులు చెరిగారు. రిజర్వేషన్ల గురించి మాట్లాడబట్టే తనకు ఢిల్లీ పోలీసులతో నోటీసులు ఇప్పించారని మండిపడ్డారు. తెలంగాణకు నిధులు ఇవ్వాలని కోరితే ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆయన ఫైర్ అయ్యారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ మేనిఫెస్టో డొల్ల: జయ నాగేశ్వర్ రెడ్డి

వైసీపీని పాతాళంలో కలపాలి: సత్యప్రసాద్

కూటమిదే విజయం: గంటా శ్రీనివాసరావు

అది.. జగన్‌ ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌

గ్రాబింగ్‌ చట్టం రద్దుపైనే.. రెండో సంతకం!

నవ సందేహాలకు జగన్‌ జవాబివ్వాలి: షర్మిల

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 02 , 2024 | 11:46 AM