వైసీపీని పాతాళంలో కలపాలి: సత్యప్రసాద్

ABN, Publish Date - May 02 , 2024 | 11:21 AM

గుంటూరు జిల్లా: రేపల్లె కూటమి అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ సీఎం జగన్‌పై ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో వైసీపీని పాతాళంలో కలపాలని పిలుపిచ్చారు. జగన్‌కు ఓటేస్తే రాష్ట్రం అంథకారమవుతుందన్నారు. ఏపీకి పట్టిన దరిద్రం మే 13న పోతుందన్నారు.

గుంటూరు జిల్లా: రేపల్లె కూటమి అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ సీఎం జగన్‌పై ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో వైసీపీని పాతాళంలో కలపాలని పిలుపిచ్చారు. జగన్‌కు ఓటేస్తే రాష్ట్రం అంథకారమవుతుందన్నారు. ఏపీకి పట్టిన దరిద్రం మే 13న పోతుందన్నారు. ప్రతిఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపిచ్చారు. ఆళ్లవారిపాలెం, ఉప్పాలవారిపాలెం, రాజోలు గ్రామంలో సత్యప్రసాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపింరాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించే చంద్రబాబును సీఎం చేయాలని సత్యప్రసాద్ కోరారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ మేనిఫెస్టో డొల్ల: జయ నాగేశ్వర్ రెడ్డి

అది.. జగన్‌ ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌

గ్రాబింగ్‌ చట్టం రద్దుపైనే.. రెండో సంతకం!

నవ సందేహాలకు జగన్‌ జవాబివ్వాలి: షర్మిల

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 02 , 2024 | 11:21 AM