కూటమిదే విజయం: గంటా శ్రీనివాసరావు

ABN, Publish Date - May 02 , 2024 | 10:19 AM

విశాఖ: భీమిలి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారంలో దూసుకువెళుతున్నారు. ఆయనకు ప్రజలు అడుగడుగునా స్వాగతం పలుకుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 14వ మండల కేంద్రం నుంచి గంధవరం వరకు ర్యాలీ నిర్వహించారు.

విశాఖ: భీమిలి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారంలో దూసుకువెళుతున్నారు. ఆయనకు ప్రజలు అడుగడుగునా స్వాగతం పలుకుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 14వ మండల కేంద్రం నుంచి గంధవరం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించబోతోందని గంటా అన్నారు. ప్రజల్లోకి వెళుతుంటే బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని చెప్పి.. అరచేతిలో స్వర్గం చూపించి గెలిచారని విమర్శించారు. జగన్ ప్రభుత్వ హయాంలో జాబ్ క్యాలండర్ మెగా డీఎస్సీ ప్రకటించలేదన్నారు. జగన్ పాలనలో పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోయాయని ఆరోపించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

పోలీస్ వాహనాల్లో వైసీపీ నేతల డబ్బు తరలింపు..

అది.. జగన్‌ ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌

గ్రాబింగ్‌ చట్టం రద్దుపైనే.. రెండో సంతకం!

నవ సందేహాలకు జగన్‌ జవాబివ్వాలి: షర్మిల

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 02 , 2024 | 10:19 AM