ఐరోపా దేశమైన అల్బేనియా ప్రపంచంలోనే తొలిసారిగా కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ఒక మహిళా మంత్రిని నియమించింది...
ఆపిల్ అభిమానులకు ఈ రోజు పండగ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆపిల్ డ్రాపింగ్ లాంచ్ ఈవెంట్ నేడు మొదలు కానుంది. నెలల తరబడి వచ్చిన లీక్లు, రూమర్లకు ఈ ఈవెంట్తో ఫుల్స్టాప్ పడనుంది.
ఎర్ర సముద్రం అడుగున ఇంటర్నెట్ కేబుల్స్ కట్ కావడం వల్ల భారత్, ఆసియా సహా ఇతర దేశాలలో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. ఈ సంఘటన ఇటీవల వెలుగులోకి రాగా, ఇది ఉద్దేశపూర్వక చర్య అయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం ఎన్విడియా(Nvidia) కంపెనీపై ఆధారపడకుండా ఉండటానికి ఓపెన్ ఏఐ ( Open AI) బ్రాడ్కామ్తో కలిసి దాని స్వంత AI చిప్ను అభివృద్ధి చేస్తోంది. దీని గుర్తించి పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం..
ఆ బ్యాంక్ కొన్ని పనుల కోసం ఏఐని వాడదామని డిసైడ్ అయింది. అయితే, ఏఐని వాడేముందు దానికి కొంత ట్రైనింగ్ ఇవ్వాలని భావించింది. ఇందుకోసం క్యాథరిన్తో పాటు మరికొంతమందిని ఏఐకి ట్రైనింగ్ ఇచ్చే టీమ్లో భాగం చేసింది.
జగిత్యాల, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ప్రతికూల పరిస్థితుల్లో పంటలు దెబ్బతింటే అన్నదాతలకు అండగా ఉండేందుకు ఫసల్బీమా యోజన అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వానాకాలం సాగు ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా నేటికీ మార్గదర్శకాలు విడుదల కాలేదు. దీంతో పంటలకు బీమా ఉందా.. లేదా అనే సందిగ్ధం నెలకొంది. రైతులపై ఆర్థికభారం తగ్గించేందుకు ప్రభుత్వమే వందశాతం ప్రీమియం చెల్లించాలని నిర్ణయం తీసుకుంది.
చాట్జీపీటీ అంటే కేవలం చాట్బాట్ మాత్రమే కాదు. ఇది ఒక రెస్పాన్సిబుల్ టూల్. మనం దీన్ని సరిగ్గా వాడితే, ఇది మనకు బెస్ట్ ఫ్రెండ్లా హెల్ప్ చేస్తుంది. కానీ, రాంగ్గా వాడితే మాత్రం ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే తాజాగా కొత్త రూల్స్ తీసుకొచ్చారు. అవేంటో ఇక్కడ చూద్దాం.
ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్ర మోదీ ఢిల్లీలో జరిగిన సెమికాన్ ఇండియా 2025 సదస్సులో మొట్టమొదటి మేడిన్ ఇండియా 32-బిట్ మైక్రోప్రాసెసర్ చిప్ విక్రమ్ 3201ను ఆవిష్కరించారు. ఇది భారతదేశ సెమీకండక్టర్ల టెక్నాలజీలో కీలక మైలురాయిగా నిలిచింది.
స్మార్ట్ ఫోన్లో డాటా ప్రైవెసీని కాపాడుకునేందుకు నేటివ్ ఆప్షన్స్ బోలెడన్ని అందుబాటులో ఉన్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ ఫీచర్స్ ఏమిటో కూలంకషంగా తెలుసుకుందాం.
రాత్రి వేళ వైఫై ఆఫ్ చేస్తేనే బెటరనే నమ్మకం జనాల్లో ఉంది. ఈ విషయమై శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారో ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం.