• Home » Technology

సాంకేతికం

మేధో కార్మికుల్లో అసంతృప్తి రేగితే.. నందన్ నీలేకని హెచ్చరిక

మేధో కార్మికుల్లో అసంతృప్తి రేగితే.. నందన్ నీలేకని హెచ్చరిక

మేధో కార్మికుల్లో తమ ఉపాధిపై అభద్రత పెరిగితే కృత్రిమ మేధపై వ్యతిరేకత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నందన్ నీలేకని హెచ్చరించారు. బాధ్యతాయుత ఏఐ వినియోగంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.

వామ్మో! చైనా రోబోలు.. మనుషుల్నే మించిపోయాయిగా..

వామ్మో! చైనా రోబోలు.. మనుషుల్నే మించిపోయాయిగా..

చైనా స్టార్టప్ సంస్థల రోబో ప్రదర్శన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. రోబోలు చేసిన డ్యాన్స్, మార్షియల్ ఆర్ట్స్ విన్యాసాలు చూసి జనాలు అబ్బురపడుతున్నారు.

మరో ఐదేళ్లల్లో భారతీయ ఐటీ, బీపీఓ సేవలు కనుమరుగు:  బిలియనీర్ వినోద్ ఖోస్లా

మరో ఐదేళ్లల్లో భారతీయ ఐటీ, బీపీఓ సేవలు కనుమరుగు: బిలియనీర్ వినోద్ ఖోస్లా

వచ్చే ఐదేళ్లల్లో భారత ఐటీ, బీపీఓ రంగాలు పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉందని టెక్ ఆంత్రప్రెన్యూర్ వినోద్ ఖోస్లా అన్నారు. ఉద్యోగాల లభ్యతపై పెను ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు.

టెక్ సంస్థలది ఈస్ట్ ఇండియా కంపెనీ రేంజ్! శ్రీధర్ వెంబు పోస్టు వైరల్

టెక్ సంస్థలది ఈస్ట్ ఇండియా కంపెనీ రేంజ్! శ్రీధర్ వెంబు పోస్టు వైరల్

అంతర్జాతీయ బిగ్ టెక్ సంస్థల ఆర్థికశక్తి అసామాన్యమైనదని జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు వ్యాఖ్యానించారు. వాటి రేంజ్ అర్థం కావాలంటే ఒకప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీని గుర్తు చేసుకోవాలని అన్నారు.

మరో ఏడాదిలో చాలా వరకూ వైట్ కాలర్ జాబ్స్ ఖతం: మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగం చీఫ్

మరో ఏడాదిలో చాలా వరకూ వైట్ కాలర్ జాబ్స్ ఖతం: మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగం చీఫ్

మరో ఏడాదిలో చాలా వరకూ వైట్ కాలర్ జాబ్స్ కనుమరుగవుతాయని మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగం చీఫ్ సులేమాన్ తెలిపారు. రాబోయే రోజుల్లో పనివిధానం భారీ మార్పులకు లోనవుతుందని చెప్పారు.

భారత్‌పైనే ఆశలన్నీ.. ఏఐ సమ్మిట్‌కు క్యూకడుతున్న టెక్ సంస్థలు

భారత్‌పైనే ఆశలన్నీ.. ఏఐ సమ్మిట్‌కు క్యూకడుతున్న టెక్ సంస్థలు

త్వరలో భారత్‌లో జరగనున్న ఏఐ సమ్మిట్‌కు సిలికాన్ వ్యాలీ అతిరథ మహారథులు అందరూ క్యూకడుతున్నారు. మరి భారత్‌కు టెక్ కంపెనీలు ఎందుకు ఇంత ప్రాధాన్యం ఇస్తున్నాయో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ఎలాన్ మస్క్‌ జోస్యం! మూడేళ్లల్లో అంతరిక్షంలో డేటా సెంటర్లు

ఎలాన్ మస్క్‌ జోస్యం! మూడేళ్లల్లో అంతరిక్షంలో డేటా సెంటర్లు

భూమిపై కంటే అంతరిక్షంలో డేటా సెంటర్ల ఏర్పాటు సులభమని ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. మరో మూడేళ్లల్లో అంతరిక్షంలో డేటా సెంటర్ల ఏర్పాటు ఊపందుకుంటుందని చెప్పారు.

బడ్జెట్ ఫ్రెండ్లీ ఐఫోన్.. ఈ నెలలోనే లాంచ్?

బడ్జెట్ ఫ్రెండ్లీ ఐఫోన్.. ఈ నెలలోనే లాంచ్?

బడ్జెట్ ఫ్రెండ్లీ ఐఫోన్ 17ఈని యాపిల్ ఈ నెలలోనే లాంచ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఇందులోని ఫీచర్స్ ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.

మరో రెండు మూడేళ్లల్లో కీబోర్డ్స్ కనుమరుగు: ఎస్ఏపీ సంస్థ సీఈఓ

మరో రెండు మూడేళ్లల్లో కీబోర్డ్స్ కనుమరుగు: ఎస్ఏపీ సంస్థ సీఈఓ

ఏఐ ఆధారిత వాయిస్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ అద్భుతంగా అభివృద్ధి చెందిందని ఎస్ఏపీ సంస్థ సీఈఓ క్రిస్టియన్ క్లైన్ అన్నారు. మరో రెండు మూడేళ్లల్లో కీబోర్డ్స్ కనుమరుగవుతాయని చెప్పారు.

కవులకు పెద్ద దిక్కు రుక్మాంగదరెడ్డి

కవులకు పెద్ద దిక్కు రుక్మాంగదరెడ్డి

దివంగత రుక్మాంగదరెడ్డి కవులకు పెద్ద దిక్కని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అ న్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి